ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

author img

By

Published : Mar 2, 2021, 7:20 AM IST

Updated : Mar 2, 2021, 7:42 AM IST

six labours died in kanpur dehat road accident
ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

07:11 March 02

ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొఘల్​పుర్​​​ రహదారివద్ద ట్రాలీ బోల్తా పడి ఆరుగురు కార్మికులు చనిపోయారు. ఎక్కువమందిని వాహనంలో ఎక్కించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హమిపుర్​కు చెందినవారుగా సమాచారం. 8 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.

07:11 March 02

ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొఘల్​పుర్​​​ రహదారివద్ద ట్రాలీ బోల్తా పడి ఆరుగురు కార్మికులు చనిపోయారు. ఎక్కువమందిని వాహనంలో ఎక్కించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హమిపుర్​కు చెందినవారుగా సమాచారం. 8 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Mar 2, 2021, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.