ETV Bharat / bharat

భారత్​కు చేరిన చివరి రఫేల్.. శత్రు దేశాలకు ఇక చుక్కలే!

36వ రఫేల్ యుద్ధ విమానం భారత్​కు చేరుకుంది. ఈ విషయాన్ని భారత వాయుసేన వెల్లడించింది.

author img

By

Published : Dec 15, 2022, 12:38 PM IST

Updated : Dec 15, 2022, 12:51 PM IST

last IAF aircraft landed in India
భారత్​కు చేరిన చివరి రఫేల్ యుద్ధవిమానం

రఫేల్ యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ ఎయిర్​క్రాఫ్ట్ భారత్​లో ల్యాండ్ అయింది. ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ విమానం.. యూఏఈలో గాల్లోనే ఇంధనం నింపుకొంది. అనంతరం నిరంతరాయంగా ప్రయాణించి భారత్​కు చేరుకుందని భారత వాయుసేన వెల్లడించింది. ఫ్రాన్స్​కు చెందిన దసో ఏవియేషన్ అనే సంస్థ ఈ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్​కు 36 విమానాలు అందాయి.

రఫేల్ యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ ఎయిర్​క్రాఫ్ట్ భారత్​లో ల్యాండ్ అయింది. ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ విమానం.. యూఏఈలో గాల్లోనే ఇంధనం నింపుకొంది. అనంతరం నిరంతరాయంగా ప్రయాణించి భారత్​కు చేరుకుందని భారత వాయుసేన వెల్లడించింది. ఫ్రాన్స్​కు చెందిన దసో ఏవియేషన్ అనే సంస్థ ఈ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్​కు 36 విమానాలు అందాయి.

Last Updated : Dec 15, 2022, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.