జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రకుట్ర భగ్నం చేశాయి భద్రతా దళాలు. కుప్వారా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీ నిర్వహించి.. ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి.
ఉగ్రవాది నుంచి 3 గ్రెనేడ్లు, 58 రౌండ్ల ఏకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'కరోనా రెండో దశలో 329మంది వైద్యులు మృతి'