ETV Bharat / bharat

ఒక్కరోజు 2 లక్షల 59 వేల కేసులు- 1761 మరణాలు

దేశంలో వైరస్​ వ్యాప్తి స్పలంగా తగ్గింది. కొత్తగా రెండు లక్షల 59 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 1,761 మంది మరణించారు.

author img

By

Published : Apr 20, 2021, 9:34 AM IST

covid, corona in india
కొవిడ్, దేశంలో కరోనా

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినా.. మరణాల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా మరో రెండు లక్షల 59వేల 170 కేసులు వెలుగులోకి వచ్చాయి. 1761 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో సంభవించిన మరణాలలో ఇవే అధికం.

  • మొత్తం కేసులు: 1,53,21,089
  • మొత్తం మరణాలు: 1,80,530
  • కోలుకున్నవారు: 1,31,08,582
  • యాక్టివ్​ కేసులు: 20,31,977

సోమవారం ఒక్కరోజే 15,19,486 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. మొత్తంగా 26 కోట్ల 94 లక్షల పరీక్షలు జరిపినట్లు స్పష్టం చేసింది.

దేశంలో మొత్తంగా 12 కోట్ల 71 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:మూడో దశ క్లినికల్ ట్రయల్స్​కు జాన్సన్​ దరఖాస్తు

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినా.. మరణాల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా మరో రెండు లక్షల 59వేల 170 కేసులు వెలుగులోకి వచ్చాయి. 1761 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో సంభవించిన మరణాలలో ఇవే అధికం.

  • మొత్తం కేసులు: 1,53,21,089
  • మొత్తం మరణాలు: 1,80,530
  • కోలుకున్నవారు: 1,31,08,582
  • యాక్టివ్​ కేసులు: 20,31,977

సోమవారం ఒక్కరోజే 15,19,486 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. మొత్తంగా 26 కోట్ల 94 లక్షల పరీక్షలు జరిపినట్లు స్పష్టం చేసింది.

దేశంలో మొత్తంగా 12 కోట్ల 71 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:మూడో దశ క్లినికల్ ట్రయల్స్​కు జాన్సన్​ దరఖాస్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.