ETV Bharat / bharat

'ప్రైవేటీకరించడమంటే.. దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమే'

author img

By

Published : Mar 16, 2021, 12:42 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మి దేశ ఆర్థిక భద్రతను కేంద్రం సంక్షోభంలోకి నెట్టివేస్తోందని కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ‌సంఘాల సమాఖ్య చేపట్టిన సమ్మెకు రాహుల్​ మద్దతునిచ్చారు.

Govt privatising profit & nationalising loss, says Rahul; supports bank strike
కేంద్రం లాభాన్ని ప్రైవేటీకరణ చేస్తూ నష్టాలని జాతీయీకరణచేస్తోందన్న రాహుల్​ గాంధీ

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. కేంద్రంపై ఎదురుదాడి చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడమంటే.. దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమేనని ఆరోపించారు. ప్రైవేటీకరణ అయితే లాభం, జాతీయీకరణ అయితే నష్టమన్న ప్రభుత్వ వైఖరిని రాహుల్‌ తప్పుపట్టారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

  • GOI is privatising profit & nationalising loss.

    Selling PSBs to Modicronies gravely compromises India’s financial security.

    I stand in solidarity with the striking bank employees.#BankStrike

    — Rahul Gandhi (@RahulGandhi) March 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

GOI is privatising profit & nationalising loss.

Selling PSBs to Modicronies gravely compromises India’s financial security.

I stand in solidarity with the striking bank employees.#BankStrike

— Rahul Gandhi (@RahulGandhi) March 16, 2021

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు సంఘాల సమాఖ్య ఈనెల 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చింది. ఆందోళనబాట పట్టిన బ్యాంకు ఉద్యోగులకు. రాహుల్‌ ట్విట్టర్‌ ద్వారా మద్దతు ప్రకటించారు.

ఇదీ చదవండి: 'ఐరాస డిక్లరేషన్​కు వ్యతిరేకంగా సాగు చట్టాలు'

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. కేంద్రంపై ఎదురుదాడి చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడమంటే.. దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమేనని ఆరోపించారు. ప్రైవేటీకరణ అయితే లాభం, జాతీయీకరణ అయితే నష్టమన్న ప్రభుత్వ వైఖరిని రాహుల్‌ తప్పుపట్టారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

  • GOI is privatising profit & nationalising loss.

    Selling PSBs to Modicronies gravely compromises India’s financial security.

    I stand in solidarity with the striking bank employees.#BankStrike

    — Rahul Gandhi (@RahulGandhi) March 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు సంఘాల సమాఖ్య ఈనెల 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చింది. ఆందోళనబాట పట్టిన బ్యాంకు ఉద్యోగులకు. రాహుల్‌ ట్విట్టర్‌ ద్వారా మద్దతు ప్రకటించారు.

ఇదీ చదవండి: 'ఐరాస డిక్లరేషన్​కు వ్యతిరేకంగా సాగు చట్టాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.