ETV Bharat / bharat

'రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత కఠినం'

author img

By

Published : Apr 24, 2021, 1:16 PM IST

దేశంలో కొవిడ్​ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో.. కేంద్రం పార్లమెంట్​ భవన నిర్మాణ పనులపై శ్రద్ధ వహిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ట్విట్టర్​ వేదికగా నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్​ కొరతపై కాంగ్రెస్​ నేత చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు.

rahul gandhi
రాహుల్ గాంధీ, చిదంబరం

దేశంలో కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ నేతలు. ప్రాజెక్టుల నిర్వహణకు బదులు.. ఆరోగ్య సేవలు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్​పై శ్రద్ధ వహిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ.. కేంద్రానికి చురకలు అంటించారు. కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​ కోసం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించడాన్ని తప్పుపట్టారు.

  • सद्भाव से केंद्र सरकार से अपील है कि PR व अनावश्यक प्रॉजेक्ट पर खर्च करने की बजाए वैक्सीन, ऑक्सीजन व अन्य स्वास्थ्य सेवाओं पर ध्यान दें।

    आने वाले दिनों में ये संकट और भी गहरायेगा। इससे निबटने के लिए देश को तैयार करना होगा।

    वर्तमान दुर्दशा असहनीय है!

    — Rahul Gandhi (@RahulGandhi) April 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రానున్న రోజుల్లో పరిస్థితి మరింత కఠినతరమవుతుంది. ఈ పరిణామాన్ని ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు భరించలేనివి."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

దేశంలో కొత్తగా 3.46 లక్షల కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 2,624 మంది వైరస్​కు బలయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్​ ట్వీట్​కు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:'కరోనాను వదిలేసి.. సెంట్రల్​ విస్టాకు టెండర్లా?'

నిరసనలు వెల్లువెత్తుతాయి..

దేశంలో కొవిడ్ టీకాల కొరతపై మాట్లాడిన కాంగ్రెస్​ నేత పి. చిదంబరం.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయని అన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్​ ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

ఇదీ చదవండి:సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం

దేశంలో కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ నేతలు. ప్రాజెక్టుల నిర్వహణకు బదులు.. ఆరోగ్య సేవలు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్​పై శ్రద్ధ వహిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ.. కేంద్రానికి చురకలు అంటించారు. కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​ కోసం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించడాన్ని తప్పుపట్టారు.

  • सद्भाव से केंद्र सरकार से अपील है कि PR व अनावश्यक प्रॉजेक्ट पर खर्च करने की बजाए वैक्सीन, ऑक्सीजन व अन्य स्वास्थ्य सेवाओं पर ध्यान दें।

    आने वाले दिनों में ये संकट और भी गहरायेगा। इससे निबटने के लिए देश को तैयार करना होगा।

    वर्तमान दुर्दशा असहनीय है!

    — Rahul Gandhi (@RahulGandhi) April 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రానున్న రోజుల్లో పరిస్థితి మరింత కఠినతరమవుతుంది. ఈ పరిణామాన్ని ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు భరించలేనివి."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

దేశంలో కొత్తగా 3.46 లక్షల కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 2,624 మంది వైరస్​కు బలయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్​ ట్వీట్​కు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:'కరోనాను వదిలేసి.. సెంట్రల్​ విస్టాకు టెండర్లా?'

నిరసనలు వెల్లువెత్తుతాయి..

దేశంలో కొవిడ్ టీకాల కొరతపై మాట్లాడిన కాంగ్రెస్​ నేత పి. చిదంబరం.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయని అన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్​ ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

ఇదీ చదవండి:సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.