ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా రాజ్​భవన్​ల ముట్టడికి కాంగ్రెస్​ పిలుపు

author img

By

Published : Jan 15, 2021, 6:44 AM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ 'కిసాన్​ అధికార్​ దివాస్​' పేరిట శుక్రవారం అన్ని రాష్ట్రాల్లోని రాజ్​భవన్​ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దిల్లీలోని రాజ్​ భవన్ ముట్టడి కాంగ్రెస్ అగ్రనేత​ రాహుల్​ గాంధీ అధ్యక్షతన జరగనుంది.

Congress to gehrao Raj Bhavans across country, Rahul Gandhi to lead protest in Delhi
దేశవ్యాప్తంగా రాజ్​భవన్​ల ముట్టడికి కాంగ్రెస్​ పిలుపు

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ శుక్రవారం అన్ని రాష్ట్రాల్లోని రాజ్​భవన్​ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 'కిసాన్​ అధికార్​ దివాస్​' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దిల్లీలోని రాజ్​భవన్​ ముట్టడికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ శుక్రవారం అన్ని రాష్ట్రాల్లోని రాజ్​భవన్​ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 'కిసాన్​ అధికార్​ దివాస్​' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దిల్లీలోని రాజ్​భవన్​ ముట్టడికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.