ETV Bharat / bharat

ఎఫ్​సీఐ‌ గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు - హరియాణా గోదాముల్లో సీబీఐ తనిఖీ

పంజాబ్​, హరియాణాలోని దాదాపు 20 ఎఫ్​సీఐ గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. గోదాముల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది.

CBI on FCI godowns in punjab
పంజాబ్‌ గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు
author img

By

Published : Jan 29, 2021, 1:00 PM IST

పంజాబ్‌, హరియాణాలోని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ)కు చెందిన దాదాపు 20 గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగినట్లు సమాచారం.

గోదాముల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకే తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలతో నేరుగా లావాదేవీలు జరిగే ఇలాంటి ప్రదేశాల్లో అవినీతిని అరికట్టేందుకే ఈ సోదాలు జరిపినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ విజిలెన్స్‌ బృందాలూ తనిఖీల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు.

పంజాబ్‌, హరియాణాలోని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ)కు చెందిన దాదాపు 20 గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగినట్లు సమాచారం.

గోదాముల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకే తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలతో నేరుగా లావాదేవీలు జరిగే ఇలాంటి ప్రదేశాల్లో అవినీతిని అరికట్టేందుకే ఈ సోదాలు జరిపినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ విజిలెన్స్‌ బృందాలూ తనిఖీల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:'2020లో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.