ETV Bharat / bharat

బంగా​ల్​ గవర్నర్​కు 'జెడ్​' భద్రత- ఆక్షేపించిన టీఎం​సీ

author img

By

Published : Oct 18, 2019, 5:56 AM IST

బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​కు జెడ్​ కేటగిరీ భద్రతను కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని తృణమూల్​ కాంగ్రెస్ ఆక్షేపించింది. రాష్ట్రానికి చెడ్డపేరు తేవడానికి భాజపా యత్నిస్తుందని ఆరోపించింది.​

బంగా​ల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధంకర్​కు 'Z' కేటగిరి భద్రత

బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్ ధన్​కర్​కు​ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సీఆర్​పీఎఫ్​​ బలగాలతో జెడ్​ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. గవర్నర్​కు భద్రత పరంగా ముప్పు ఉందన్న సమాచారం మేరకు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

దేశంలో ఆయన ఎక్కడికి ప్రయాణించినా దాదాపు 8 నుంచి 9 మందితో కూడిన సాయుధ బృందం గవర్నర్​​ వెంట ఉండనుంది. త్వరలోనే భద్రతా బలగాలు ఆయన బాధ్యతను తీసుకుంటాయని అధికారులు తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో సహా పలువురు వీఐపీలకు సీఆర్​పీఎఫ్ జెడ్​ కేటగిరీ భద్రత ఉంది.

తృణమూల్​ ఆక్షేపణ...

గవర్నర్​కు​ జెడ్​ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించటంపై తృణమూల్​ కాంగ్రెస్ ఆక్షేపించింది. కాషాయ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చటానికి ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ గవర్నర్​కు భద్రత పరంగా ముప్పు వాటిల్లనప్పుడు... ప్రత్యేకంగా ఇప్పుడు భద్రత పెంచడం ఎందుకని ప్రశ్నించింది.

ఇదీ చూడండి : ప్రసంగం మధ్యలో సభకు తలవంచి మోదీ అభివాదం!

బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్ ధన్​కర్​కు​ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సీఆర్​పీఎఫ్​​ బలగాలతో జెడ్​ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. గవర్నర్​కు భద్రత పరంగా ముప్పు ఉందన్న సమాచారం మేరకు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

దేశంలో ఆయన ఎక్కడికి ప్రయాణించినా దాదాపు 8 నుంచి 9 మందితో కూడిన సాయుధ బృందం గవర్నర్​​ వెంట ఉండనుంది. త్వరలోనే భద్రతా బలగాలు ఆయన బాధ్యతను తీసుకుంటాయని అధికారులు తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో సహా పలువురు వీఐపీలకు సీఆర్​పీఎఫ్ జెడ్​ కేటగిరీ భద్రత ఉంది.

తృణమూల్​ ఆక్షేపణ...

గవర్నర్​కు​ జెడ్​ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించటంపై తృణమూల్​ కాంగ్రెస్ ఆక్షేపించింది. కాషాయ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చటానికి ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ గవర్నర్​కు భద్రత పరంగా ముప్పు వాటిల్లనప్పుడు... ప్రత్యేకంగా ఇప్పుడు భద్రత పెంచడం ఎందుకని ప్రశ్నించింది.

ఇదీ చూడండి : ప్రసంగం మధ్యలో సభకు తలవంచి మోదీ అభివాదం!

Chandigarh, Oct 17 (ANI): Married women in Chandigarh performed 'puja' and listened to the 'Katha' on the occasion of Karwa Chauth on October 17. The holy festival is celebrated by married women in which they fast from morning to moonrise for a day. Women keep fast for the health and long life of their husbands. The day starts early before dawn with prayers and a light meal is offered by the woman's mother-in-law in the form of 'Sargi'. Following this, women keep a day-long fast which they only break after worshiping the moon god.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.