ETV Bharat / bharat

పన్ను దొంగ పనిబట్టేందుకు ఉపగ్రహం సాయం!

అధికారుల కళ్లు గప్పారు. కొందరిని దారికి తెచ్చుకున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఒకటి కాదు రెండు కాదు... రూ.15కోట్లు పన్ను ఎగ్గొట్టారు. ఎవరూ గుర్తించలేరనుకున్నారు. మూడేళ్ల తర్వాత దొరికారు. ఇందుకు సాయం చేసింది ఓ ఉపగ్రహం.

author img

By

Published : Apr 5, 2019, 5:42 AM IST

పన్ను దొంగ పనిబట్టేందుకు ఉపగ్రహం సాయం!
పన్ను దొంగ పనిబట్టేందుకు ఉపగ్రహం సాయం!
ఓ కేసును పరిష్కరించాలంటే పోలీసులు ప్రత్యక్ష సాక్షులు, ఘటనాస్థలంలో ఆధారాలు లేదా ఫోరెన్సిక్​ నిపుణుల సాయం తీసుకుంటారు. కానీ ఘజియాబాద్​లో ఐటీ అధికారులు ఏకంగా ఉపగ్రహ సహాయమే తీసుకున్నారు. తొలిసారిగా దేశంలో శాటిలైట్​ సాయంతో పన్ను ఎగవేత కేసు పరిష్కరించారు.

ఇదీ కథ...

మూడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్​ గజియాబాద్​లోని మోదీనగర్​లో ఓ వ్యక్తి భూమి కొనుగోలు చేశాడు. వ్యవసాయ భూమి అని చెప్పి రూ.30 లక్షలకే రిజిస్టర్​ చేసుకున్నాడు.
నిజానికి అది వ్యవసాయ భూమి కాదని 2018లో ఐటీశాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. కానీ దర్యాప్తు చేసినా ఆధారాలు లభించలేదు. హైదరాబాద్​లో రిమోట్​ సెన్సింగ్​ ఏజెన్సీని సంప్రదించింది ఐటీ శాఖ. ఉపగ్రహం సహాయంతో మూడేళ్ల క్రితం ఆ భూమి ఎలా ఉందన్న నివేదిక తయారు చేసి అప్పగించింది రిమోట్​ సెన్సింగ్​ ఏజెన్సీ. అది వ్యవసాయ భూమి కాదని, అక్కడ వాణిజ్య సముదాయం ఉందని శాటిలైట్​ చిత్రాల ద్వారా స్పష్టమైంది.

ఆ యజమాని రూ. 15 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు ఐటీ అధికారులు నిర్ధరించారు. రూ.15కోట్లకు తోడు ఆ మొత్తంలో 90శాతం జరిమానాగా వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు.

"ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అక్రమార్కుల పని పట్టవచ్చు. కొందరు మాది వ్యవసాయ భూమి అని చెబుతారు. గోధుమలు, వరి, చెరకు సాగు చేస్తున్నామని తహశీల్దార్​తో రాయించుకుని వస్తారు. కానీ... అక్కడ ఏ పంట ఉండదు. ఖాళీగా ఉంటుంది. కానీ మేం ఏమీ చేయలేము. అక్కడ పంట ఉందో లేదో మేము నిరూపించలేం. ఇప్పుడు ఈ సాంకేతికత ద్వారా వ్యవసాయ ఆదాయం గురించి సమర్పించే లెక్కల్లో నిజానిజాలు తేల్చవచ్చు."
--- అమ్రేంద్ర కుమార్​, ఆదాయపు పన్నుశాఖ డైరెక్టర్​, కాన్​పుర్​

భూ రిజిస్ట్రేషన్ సమయంలో అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

పన్ను దొంగ పనిబట్టేందుకు ఉపగ్రహం సాయం!
ఓ కేసును పరిష్కరించాలంటే పోలీసులు ప్రత్యక్ష సాక్షులు, ఘటనాస్థలంలో ఆధారాలు లేదా ఫోరెన్సిక్​ నిపుణుల సాయం తీసుకుంటారు. కానీ ఘజియాబాద్​లో ఐటీ అధికారులు ఏకంగా ఉపగ్రహ సహాయమే తీసుకున్నారు. తొలిసారిగా దేశంలో శాటిలైట్​ సాయంతో పన్ను ఎగవేత కేసు పరిష్కరించారు.

ఇదీ కథ...

మూడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్​ గజియాబాద్​లోని మోదీనగర్​లో ఓ వ్యక్తి భూమి కొనుగోలు చేశాడు. వ్యవసాయ భూమి అని చెప్పి రూ.30 లక్షలకే రిజిస్టర్​ చేసుకున్నాడు.
నిజానికి అది వ్యవసాయ భూమి కాదని 2018లో ఐటీశాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. కానీ దర్యాప్తు చేసినా ఆధారాలు లభించలేదు. హైదరాబాద్​లో రిమోట్​ సెన్సింగ్​ ఏజెన్సీని సంప్రదించింది ఐటీ శాఖ. ఉపగ్రహం సహాయంతో మూడేళ్ల క్రితం ఆ భూమి ఎలా ఉందన్న నివేదిక తయారు చేసి అప్పగించింది రిమోట్​ సెన్సింగ్​ ఏజెన్సీ. అది వ్యవసాయ భూమి కాదని, అక్కడ వాణిజ్య సముదాయం ఉందని శాటిలైట్​ చిత్రాల ద్వారా స్పష్టమైంది.

ఆ యజమాని రూ. 15 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు ఐటీ అధికారులు నిర్ధరించారు. రూ.15కోట్లకు తోడు ఆ మొత్తంలో 90శాతం జరిమానాగా వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు.

"ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అక్రమార్కుల పని పట్టవచ్చు. కొందరు మాది వ్యవసాయ భూమి అని చెబుతారు. గోధుమలు, వరి, చెరకు సాగు చేస్తున్నామని తహశీల్దార్​తో రాయించుకుని వస్తారు. కానీ... అక్కడ ఏ పంట ఉండదు. ఖాళీగా ఉంటుంది. కానీ మేం ఏమీ చేయలేము. అక్కడ పంట ఉందో లేదో మేము నిరూపించలేం. ఇప్పుడు ఈ సాంకేతికత ద్వారా వ్యవసాయ ఆదాయం గురించి సమర్పించే లెక్కల్లో నిజానిజాలు తేల్చవచ్చు."
--- అమ్రేంద్ర కుమార్​, ఆదాయపు పన్నుశాఖ డైరెక్టర్​, కాన్​పుర్​

భూ రిజిస్ట్రేషన్ సమయంలో అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.



---------- Forwarded message ---------
From: Jatin Kumar <jatin.kumar@etvbharat.com>
Date: Wed, Apr 3, 2019 at 1:14 PM
Subject: Script Feed Satelite se pakdi chori
To: Delhi Desk <delhidesk@etvbharat.com>, Delhi etvbharat <delhietvbharat@gmail.com>




---------- 

गाजियाबाद।देश में पहली बार सेटेलाइट के माध्यम से चोरी पकड़ी गई है।अब चोर होशियार हो जाएं। क्योंकि सेटेलाइट की नजर उन पर है। 15 करोड रुपए की चोरी पकड़ी गई है। चौंकाने वाला खुलासा हुआ है सेटेलाइट के माध्यम से। क्या है पूरा मामला जानने के लिए बने रहिए हमारे साथ।


चोरी करने वाले सावधान। अब सेटेलाइट की नजर चोरों पर है।मामला गाजियाबाद का है।जहां पर 15 करोड रुपए की टैक्स चोरी पकड़ी गई है। आयकर विभाग ने देश में पहली बार सेटेलाइट के जरिए यह चोरी पकड़ी है।मामला गाजियाबाद के मोदीनगर इलाके का है।जहां पर आरोप है कि प्रॉपर्टी के एक कारोबारी ने 3 साल पहले एक संपत्ति की रजिस्ट्री में फर्जीवाड़ा करके भूमि को कृषि भूमि दिखा दिया और कृषि भूमि के हिसाब से ही टैक्स अदा कर दिया। लेकिन असलियत कुछ और थी।और जब असलियत सामने आई तो आयकर विभाग अब 90 फ़ीसदी जुर्माना वसूलने की तैयारी कर रहा है। पूरा मामला आप को समझा देते हैं।जो काफी हाईटेक है। सैटेलाइट का प्रयोग करके कैसे आयकर विभाग ने यह चोरी पकड़ी उसके बारे में आपको विस्तार से समझाते हैं।

गाजियाबाद में जून 2018 में आयकर विभाग को सूचना मिली थी। सूचना के साथ आई शिकायत में कहा गया कि मोदीनगर के जलालाबाद की एक जमीन की रजिस्ट्री 3 साल पहले 30 लाख में कराई गई है। शिकायत की जांच हुई लेकिन नतीजा सामने नहीं आया। लिहाजा आयकर निदेशक कार्यालय से हैदराबाद की एक जांच एजेंसी को यह मामला दिया गया। एजेंसी ने सेटेलाइट के माध्यम से 3 साल पुरानी वास्तविक स्थिति की रिपोर्ट निकाली। और सेटेलाइट की कुछ तस्वीरें भी निकाली गई। जिसमें भूखंड पर व्यवसायिक कांपलेक्स बने होने की पुष्टि हो गई।सेटेलाइट की ये तस्वीरें भी हमारे पास है। जिससे दूध का दूध पानी का पानी हो रहा है। तस्वीरों से साफ हो गया है कि उस समय भी कंपलेक्स बना हुआ था। जिसे कृषि भूमि दिखा दिया गया था। हालांकि इस मामले में स्थानीय आयकर विभाग के कर्मचारी भी कटघरे में है। जिन्होंने सही रिपोर्ट उस समय नहीं दी।और सैटेलाइट का सहारा लिया गया। यह पहली बार हुआ है जब सेटेलाइट के माध्यम से कोई चोरी पकड़ी गई है। वह भी ₹15 करोड़ की चोरी। मतलब साफ है कि चोर उचक्के होशियार हो जाएं। क्योंकि सेटेलाइट से भी उनकी करतूत पर नजर रखी जा सकती है।।


बाइट अमरेंद्र कुमार प्रधान आयकर निदेशक


--
Bunty gzb
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.