ETV Bharat / bharat

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు.

author img

By

Published : Oct 2, 2020, 10:01 PM IST

Road accident at Belagavi in Karnataka- six people dead
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

కర్ణాటక బెళగావిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సవదట్టి పట్టణ శివార్లలో ఎస్​యూవీ, ట్రాలీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది గాయపడినట్లు తెలుస్తోంది.

వీరంతా రోజువారీ కూలీలని తెలుస్తోంది. పని నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కర్ణాటక బెళగావిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సవదట్టి పట్టణ శివార్లలో ఎస్​యూవీ, ట్రాలీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది గాయపడినట్లు తెలుస్తోంది.

వీరంతా రోజువారీ కూలీలని తెలుస్తోంది. పని నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఇదీ చూడండి: మహిళల భద్రతే మా ప్రభుత్వ సంకల్పం: యోగి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.