ETV Bharat / bharat

'అటల్​' ప్రారంభోత్సవ ఏర్పాట్లపై రాజ్​నాథ్ సమీక్ష

author img

By

Published : Oct 2, 2020, 4:12 PM IST

హిమాచల్​ ప్రదేశ్​లో రెండు రోజుల పర్యటనలో భాగంగా మనాలికి చేరుకున్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్. ఈ సందర్భంగా అటల్​ టన్నెల్​ ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీఎం జైరామ్​ ఠాకూర్​తో కలిసి సమీక్షించారు.

rajnath atal tunnel
రాజ్​నాథ్

హిమాచల్​ప్రదేశ్​లో నిర్మించిన అటల్ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ మనాలి చేరుకున్నారు. హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్​తో కలిసి టన్నెల్​ వద్ద ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాజ్​నాథ్ సమీక్షించారు.

rajnath atal tunnel
సీఎం జైరామ్​తో ఠాకూర్

రెండు రోజుల పర్యటనలో భాగంగా మనాలి- లేహ్ మార్గంలో నిర్మించిన 3 కీలక వంతెనలను రాజ్​నాథ్ మరికొద్ది గంటల్లో ప్రారంభించనున్నారు.

rajnath atal tunnel
ఏర్పాట్లపై అధికారులను ఆరా తీస్తున్న రాజ్​నాథ్​

17 మందికి కరోనా..

అటల్ సొరంగ మార్గం ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 17మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇందులో పోలీసులు, పర్యాటక శాఖ ఉద్యోగులు, ప్రధాని కార్యాలయ డ్రైవర్లు ఉన్నారు.

rajnath atal tunnel
టన్నెల్​ ముఖద్వారం వద్ద రాజ్​నాథ్​

ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: అతిపొడవైన అటల్​ సొరంగం- అత్యద్భుత నిర్మాణ కౌశలం

హిమాచల్​ప్రదేశ్​లో నిర్మించిన అటల్ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ మనాలి చేరుకున్నారు. హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్​తో కలిసి టన్నెల్​ వద్ద ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాజ్​నాథ్ సమీక్షించారు.

rajnath atal tunnel
సీఎం జైరామ్​తో ఠాకూర్

రెండు రోజుల పర్యటనలో భాగంగా మనాలి- లేహ్ మార్గంలో నిర్మించిన 3 కీలక వంతెనలను రాజ్​నాథ్ మరికొద్ది గంటల్లో ప్రారంభించనున్నారు.

rajnath atal tunnel
ఏర్పాట్లపై అధికారులను ఆరా తీస్తున్న రాజ్​నాథ్​

17 మందికి కరోనా..

అటల్ సొరంగ మార్గం ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 17మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇందులో పోలీసులు, పర్యాటక శాఖ ఉద్యోగులు, ప్రధాని కార్యాలయ డ్రైవర్లు ఉన్నారు.

rajnath atal tunnel
టన్నెల్​ ముఖద్వారం వద్ద రాజ్​నాథ్​

ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: అతిపొడవైన అటల్​ సొరంగం- అత్యద్భుత నిర్మాణ కౌశలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.