ETV Bharat / bharat

అసెంబ్లీలోనే నిద్రించి ఆప్​ ఎమ్మెల్యేల నిరసన

author img

By

Published : Oct 20, 2020, 10:11 AM IST

Updated : Oct 20, 2020, 10:28 AM IST

పంజాబ్ ప్రభుత్వం... వ్యవసాయ కొత్త చట్టం ముసాయిదా కాపీలను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు. రాత్రి శాసనసభ భవనంలో ఉండి నిరసన తెలిపారు.

Punjab: AAP MLAs seen sleeping inside the State Assembly last night
పంజాబ్​లో ఆప్​ ఎమ్మెల్యేల నిరసనలు

కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ ప్రభుత్వం... వ్యవసాయ కొత్త చట్టం ముసాయిదా కాపీలను ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ప్రతిపక్ష ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రాత్రి శాసనసభ భవనంలో ఉండి నిరసన తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత చట్టం ముసాయిదా కాపీని తమతో పంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమ్ఆద్మీ నేతలు డిమాండ్ చేశారు.

Punjab: AAP MLAs seen sleeping inside the State Assembly last night
అసెంబ్లీ భవనంలోనే నిద్రపోతున్న ఆప్​ ఎమ్మెల్యేలు
Punjab: AAP MLAs seen sleeping inside the State Assembly last night
నేలపై పడుకున్న ఆప్​ ఎమ్మెల్యే

సాధ్యమైనంత వరకు రాష్ట్ర చట్టాలను ఉపయోగించడం ద్వారా కేంద్రంలోని కొత్త వ్యవసాయ చట్టాల ప్రభావాలను ఎదుర్కోవాలని పంజాబ్ ప్రభుత్వం చూస్తోంది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెస్తున్న చట్టానికి మద్దతిస్తామన్న ఆమ్ఆద్మీ నేతలు..... అయితే ప్రభుత్వం దాని కాపీలను తమకు సరఫరా చేయాలన్నారు. ఇతర బిల్లుల కాపీలు కూడా తమకు ఇవ్వలేదని, కాపీలు లేకుండా ముఖ్యమైన విషయాలను సభ్యులు ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు.

రాత్రిపూట అసెంబ్లీలోనే బస చేసిన ఆప్​ ఎమ్మెల్యేలు

ఇదీ చూడండి: కన్సార్షియంల నుంచి రుణాలు-రూ.754 కోట్ల మోసం

కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ ప్రభుత్వం... వ్యవసాయ కొత్త చట్టం ముసాయిదా కాపీలను ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ప్రతిపక్ష ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రాత్రి శాసనసభ భవనంలో ఉండి నిరసన తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత చట్టం ముసాయిదా కాపీని తమతో పంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమ్ఆద్మీ నేతలు డిమాండ్ చేశారు.

Punjab: AAP MLAs seen sleeping inside the State Assembly last night
అసెంబ్లీ భవనంలోనే నిద్రపోతున్న ఆప్​ ఎమ్మెల్యేలు
Punjab: AAP MLAs seen sleeping inside the State Assembly last night
నేలపై పడుకున్న ఆప్​ ఎమ్మెల్యే

సాధ్యమైనంత వరకు రాష్ట్ర చట్టాలను ఉపయోగించడం ద్వారా కేంద్రంలోని కొత్త వ్యవసాయ చట్టాల ప్రభావాలను ఎదుర్కోవాలని పంజాబ్ ప్రభుత్వం చూస్తోంది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెస్తున్న చట్టానికి మద్దతిస్తామన్న ఆమ్ఆద్మీ నేతలు..... అయితే ప్రభుత్వం దాని కాపీలను తమకు సరఫరా చేయాలన్నారు. ఇతర బిల్లుల కాపీలు కూడా తమకు ఇవ్వలేదని, కాపీలు లేకుండా ముఖ్యమైన విషయాలను సభ్యులు ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు.

రాత్రిపూట అసెంబ్లీలోనే బస చేసిన ఆప్​ ఎమ్మెల్యేలు

ఇదీ చూడండి: కన్సార్షియంల నుంచి రుణాలు-రూ.754 కోట్ల మోసం

Last Updated : Oct 20, 2020, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.