న్యూజిలాండ్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండోసారి ఘన విజయం సాధించిన ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్కు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చేలా ఆర్డెర్న్ నేతృత్వంలోని సర్కార్తో మరోసారి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
-
My heartiest congratulations to the PM of New Zealand @jacindaardern on her resounding victory.
— Narendra Modi (@narendramodi) October 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Recall our last meet a year ago and look forward to working together for taking India-NZ relationship to a higher level. pic.twitter.com/8C4OS1LVMQ
">My heartiest congratulations to the PM of New Zealand @jacindaardern on her resounding victory.
— Narendra Modi (@narendramodi) October 18, 2020
Recall our last meet a year ago and look forward to working together for taking India-NZ relationship to a higher level. pic.twitter.com/8C4OS1LVMQMy heartiest congratulations to the PM of New Zealand @jacindaardern on her resounding victory.
— Narendra Modi (@narendramodi) October 18, 2020
Recall our last meet a year ago and look forward to working together for taking India-NZ relationship to a higher level. pic.twitter.com/8C4OS1LVMQ
"అద్భుతమైన విజయం సాధించిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్కు నా హృదయపూర్వక అభినందనలు. సంవత్సరం క్రితం కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. భారత్-న్యూజిలాండ్ మధ్య సంబంధాలను అత్యున్నత స్థాయికి చేర్చడం కోసం కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇటీవలే జరిగిన న్యూజిలాండ్ సాధారణ ఎన్నికల్లో జెసిండా ఆర్డెర్న్ ఘన విజయం సాధించారు. ఆమె ప్రాతినిధ్యం వహించిన లిబరల్ లేబర్ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ అందుకుంది. మొత్తం ఓట్లలో 49 శాతం జెసిండా పార్టీకే దక్కాయి.
ఇదీ చదవండి- న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండాకు మళ్లీ పట్టం