కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేపట్టిన 'రైల్ రోకో' 6వ రోజుకు చేరింది. అమృత్సర్లోని దేవిదాస్పుర గ్రామంలో రైలు పట్టాలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యకర్తలు.
![Members of Kisan Mazdoor Sangharsh Committee sit on railway tracks in punjab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8978311_img.jpg)
![Members of Kisan Mazdoor Sangharsh Committee sit on railway tracks in punjab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8978311_img2.jpg)
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేపట్టిన 'రైల్ రోకో' 6వ రోజుకు చేరింది. అమృత్సర్లోని దేవిదాస్పుర గ్రామంలో రైలు పట్టాలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యకర్తలు.
వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతీరం చేస్తామని హెచ్చరించారు.
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేపట్టిన 'రైల్ రోకో' 6వ రోజుకు చేరింది. అమృత్సర్లోని దేవిదాస్పుర గ్రామంలో రైలు పట్టాలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యకర్తలు.
వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతీరం చేస్తామని హెచ్చరించారు.