ETV Bharat / bharat

బంగాల్​లో మనిషిని తొక్కిచంపేసిన గజరాజు

author img

By

Published : Jun 9, 2020, 11:59 AM IST

Updated : Jun 9, 2020, 3:01 PM IST

బంగాల్ ఆలిపుర్ద్వార్​లో ఓ అటవీ ఏనుగు మనిషిని దారుణంగా తొక్కి చంపేసింది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు గజరాజును వెనక్కి తరిమేశారు. మృతుని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.

Man trampled to death by tusker in Bengal
ఓ మనిషిని తొక్కి చంపేసిన గజరాజు

ఓ అడవి ఏనుగు మనిషిని తొక్కి చంపేసిన ఘటన బంగాల్​ ఆలిపుర్ద్వార్​​​లో జరిగింది. జల్దపారా మహారణ్యం నుంచి పొలాల్లోకి వచ్చేసిన గజరాజు... అక్కడ ఎదురైన ఓ వ్యక్తిని చంపేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ ఏనుగును వెనక్కి తరిమేశారు. మరణించిన వ్యక్తిని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.

ఓ మనిషిని తొక్కి చంపేసిన గజరాజు

మరోవైపు దేశంలో పెద్ద సంఖ్యలో ఏనుగులు మరణిస్తున్నాయి. మనుషుల కారణంగా కొన్ని బలైపోతుంటే.. మరికొన్ని ఆవాసం కోల్పోయి మృత్యువాత పడుతున్నాయి. కొన్ని ఏనుగులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: నీటిపై తేలిన కోతుల మృతదేహాలు.. కారణం?

ఓ అడవి ఏనుగు మనిషిని తొక్కి చంపేసిన ఘటన బంగాల్​ ఆలిపుర్ద్వార్​​​లో జరిగింది. జల్దపారా మహారణ్యం నుంచి పొలాల్లోకి వచ్చేసిన గజరాజు... అక్కడ ఎదురైన ఓ వ్యక్తిని చంపేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ ఏనుగును వెనక్కి తరిమేశారు. మరణించిన వ్యక్తిని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.

ఓ మనిషిని తొక్కి చంపేసిన గజరాజు

మరోవైపు దేశంలో పెద్ద సంఖ్యలో ఏనుగులు మరణిస్తున్నాయి. మనుషుల కారణంగా కొన్ని బలైపోతుంటే.. మరికొన్ని ఆవాసం కోల్పోయి మృత్యువాత పడుతున్నాయి. కొన్ని ఏనుగులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: నీటిపై తేలిన కోతుల మృతదేహాలు.. కారణం?

Last Updated : Jun 9, 2020, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.