ETV Bharat / bharat

సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర రాజకీయాలు - మహారాష్ట్ర రాజకీయాలు

మహారాష్ట్రలో ఫడణవీస్​ ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించాయి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ విషయంలో గవర్నర్​ ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని పిటిషన్​లో పేర్కొన్నాయి.

సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర రాజకీయాలు
author img

By

Published : Nov 23, 2019, 7:25 PM IST

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి సుప్రీంకోర్టు చేరాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు రిట్ పిటిషన్ దాఖలు చేశాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ను గవర్నర్​ ఆహ్వానించటంపై 3 పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గవర్నర్​ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించాయి.

తమ 3 పార్టీలకు కలిపి 144 మందికి పైగా మద్దతుందని పిటిషన్​లో స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని కోరాయి.

ఇదీ చూడండి: 1978లో పవార్​ ఇలాగే చేశారు..!

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి సుప్రీంకోర్టు చేరాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు రిట్ పిటిషన్ దాఖలు చేశాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ను గవర్నర్​ ఆహ్వానించటంపై 3 పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గవర్నర్​ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించాయి.

తమ 3 పార్టీలకు కలిపి 144 మందికి పైగా మద్దతుందని పిటిషన్​లో స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని కోరాయి.

ఇదీ చూడండి: 1978లో పవార్​ ఇలాగే చేశారు..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.