ETV Bharat / bharat

ప్రధాని కీలక భేటీ- రాజ్​నాథ్​, ​షా, తోమర్​ హాజరు

author img

By

Published : Dec 5, 2020, 10:27 AM IST

Updated : Dec 5, 2020, 10:47 AM IST

Pm modi
ప్రధాని నివాసంలో కీలక భేటీ

10:46 December 05

దిల్లీలో రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, అమిత్ షా, నరేంద్రసింగ్ తోమర్, పీయూష్‌ గోయల్‌ హాజరయ్యారు. రైతుల ఆందోళనలు.. సాగు చట్టాల విషయంలో అన్నాదాతల అభ్యంతరాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.

10:22 December 05

ప్రధాని నివాసంలో కీలక భేటీ- అమిత్​షా, తోమర్​ హాజరు

కీలక భేటీ..

రైతులు-కేంద్రం మధ్య ఈ రోజు మధ్యాహ్నం సాగు చట్టాలపై కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్​షా, రాజ్​నాథ్​ సింగ్​, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​.. ప్రధాని నివాసంలో భేటీ అయ్యారు. రైతులతో సమావేశంలో మాట్లాడే అంశాలపై మోదీ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.

10:46 December 05

దిల్లీలో రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, అమిత్ షా, నరేంద్రసింగ్ తోమర్, పీయూష్‌ గోయల్‌ హాజరయ్యారు. రైతుల ఆందోళనలు.. సాగు చట్టాల విషయంలో అన్నాదాతల అభ్యంతరాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.

10:22 December 05

ప్రధాని నివాసంలో కీలక భేటీ- అమిత్​షా, తోమర్​ హాజరు

కీలక భేటీ..

రైతులు-కేంద్రం మధ్య ఈ రోజు మధ్యాహ్నం సాగు చట్టాలపై కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్​షా, రాజ్​నాథ్​ సింగ్​, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​.. ప్రధాని నివాసంలో భేటీ అయ్యారు. రైతులతో సమావేశంలో మాట్లాడే అంశాలపై మోదీ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.

Last Updated : Dec 5, 2020, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.