ETV Bharat / bharat

'కల్యాణ్​​, రాజీవ్​ రాజీనామా చేయాల్సిందే'

author img

By

Published : Apr 6, 2019, 5:21 PM IST

Updated : Apr 6, 2019, 7:27 PM IST

రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్​సింగ్​, నీతిఆయోగ్ వైస్​ ఛైర్మన్​ రాజీవ్​కుమార్​ తక్షణమే రాజీనామా చేయాలని​ కాంగ్రెస్​ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం డిమాండ్​ చేశారు. భాజపా అనుకూల వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వీరు పదవిలో ఉండడానికి అర్హత కోల్పోయారని విమర్శించారు.

'కల్యాణ్​సింగ్​, రాజీవ్​కుమార్​ రాజీనామా చేయాలి'
'కల్యాణ్​​, రాజీవ్​ రాజీనామా చేయాల్సిందే'

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రాజస్థాన్​ గవర్నర్ కల్యాణ్​ సింగ్​, నీతిఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ రాజీవ్​కుమార్​ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్​ నేత పి.చిదంబరం డిమాండ్​ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వీరు ఇకపై ఆయా పదవుల్లో కొనసాగడానికి అర్హత కోల్పోయారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

  • Governor Kalyan Singh and Niti Aayog Vice Chairman Rajiv Kumar must resign immediately.

    After the indictment by the Election Commission, they have no right to remain in office.

    — P. Chidambaram (@PChidambaram_IN) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం 'న్యాయ్'​ని నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ రాజీవ్​కుమార్​ విమర్శించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంపై ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇంతకు ముందు రాజస్థాన్​ గవర్నర్​ కల్యాణ్ ​సింగ్​, మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆ పార్టీ కార్యకర్తలతో అన్నారు. ఇది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించడమేనని ఎలక్షన్​ కమిషన్​ సోమవారం స్పష్టం చేసింది.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కల్యాణ్​సింగ్​, రాజీవ్​కుమార్​ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడాన్ని ఈసీ తప్పుబట్టింది. అందుకే వారు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు చిదంబరం.

ఇదీ చూడండి: అనుమానంతో గర్ల్​ఫ్రెండ్​పై కత్తి దాడి

'కల్యాణ్​​, రాజీవ్​ రాజీనామా చేయాల్సిందే'

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రాజస్థాన్​ గవర్నర్ కల్యాణ్​ సింగ్​, నీతిఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ రాజీవ్​కుమార్​ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్​ నేత పి.చిదంబరం డిమాండ్​ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వీరు ఇకపై ఆయా పదవుల్లో కొనసాగడానికి అర్హత కోల్పోయారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

  • Governor Kalyan Singh and Niti Aayog Vice Chairman Rajiv Kumar must resign immediately.

    After the indictment by the Election Commission, they have no right to remain in office.

    — P. Chidambaram (@PChidambaram_IN) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం 'న్యాయ్'​ని నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ రాజీవ్​కుమార్​ విమర్శించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంపై ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇంతకు ముందు రాజస్థాన్​ గవర్నర్​ కల్యాణ్ ​సింగ్​, మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆ పార్టీ కార్యకర్తలతో అన్నారు. ఇది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించడమేనని ఎలక్షన్​ కమిషన్​ సోమవారం స్పష్టం చేసింది.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కల్యాణ్​సింగ్​, రాజీవ్​కుమార్​ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడాన్ని ఈసీ తప్పుబట్టింది. అందుకే వారు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు చిదంబరం.

ఇదీ చూడండి: అనుమానంతో గర్ల్​ఫ్రెండ్​పై కత్తి దాడి

Viral Advisory
Saturday 6th April 2019
Clients, please note the following addition to our output:
VIRAL (RUGBY): Dressed as a caveman, former France international Sebastien Chabal wows spectators at the Hong Kong Sevens by singing "I'm Gonna Be (500 Miles)" by The Proclaimers. Already moved.
Regards,
SNTV
Last Updated : Apr 6, 2019, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.