ETV Bharat / bharat

కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ చర్చలు

కర్తార్​పుర్​ నడవాపై చర్చించేందుకు పాక్​ అధికారులతో అఠారీ-వాఘా సరిహద్దులో మరోసారి సమావేశం అయ్యారు భారత అధికారులు​. భద్రతా పరమైన అంశాలతో పాటు యాత్రికుల సంఖ్యకు సంబంధించి నిర్ణయానికి వస్తారని సమాచారం.

author img

By

Published : Jul 14, 2019, 9:44 AM IST

కర్తార్​పుర్​

కర్తార్​పుర్​ నడవా నిర్మాణంపై భారత్​-పాక్​ అధికారులు మరోసారి సమావేశమయ్యారు. అఠారీ-వాఘా సరిహద్దులో ఈ భేటీ జరుగుతోంది. భద్రతా పరమైన అంశాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నడవా ద్వారా ఎంతమంది భక్తులను అనుమతించాలన్న అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. నడవా విధివిధానాలు, సాంకేతిక సమస్యలపైనా చర్చించే అవకాశం ఉంది.

ఎక్కువ భాగం పాక్​లోనే..

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం పూర్తయితో పంజాబ్‌ గురుదాస్‌పుర్ నుంచి... సిక్కులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే పాకిస్థాన్​ కర్తార్​పుర్‌లోని గురుద్వారా దాదర్​ సాహిబ్​కు నేరుగా రాకపోకలు సాగించొచ్చు. అయితే నడవా ఎక్కువ భాగం పాక్​ భూభాగంలో ఉండనుంది. అందువల్ల వరదలను కూడా తట్టుకునేలా నడవాను నిర్మించాలని పాక్​కు సూచిస్తోంది భారత్​.

అక్టోబర్​ 31కి పూర్తి

గురునానక్ 550వ జన్మదినోత్సవమైన 2019 నవంబర్‌ 12 లోపు కర్తార్‌పుర్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్టోబర్​ 31 నాటికి నడవా నిర్మాణం పూర్తి చేసేందుకు రూ. 500 కోట్లకు పైగా కేటాయించనున్నట్లు సమాచారం.

ప్రత్యేక సందర్భాల్లో 10 వేల మంది భక్తులు, సాధారణ రోజుల్లో 5 వేల మందిని పాక్‌ పంపించాలని భావిస్తోంది భారత్​. దారి పొడవునా పటిష్ఠ భద్రత కోసం అధునాతన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ మరోసారి..

కర్తార్​పుర్​ నడవా నిర్మాణంపై భారత్​-పాక్​ అధికారులు మరోసారి సమావేశమయ్యారు. అఠారీ-వాఘా సరిహద్దులో ఈ భేటీ జరుగుతోంది. భద్రతా పరమైన అంశాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నడవా ద్వారా ఎంతమంది భక్తులను అనుమతించాలన్న అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. నడవా విధివిధానాలు, సాంకేతిక సమస్యలపైనా చర్చించే అవకాశం ఉంది.

ఎక్కువ భాగం పాక్​లోనే..

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం పూర్తయితో పంజాబ్‌ గురుదాస్‌పుర్ నుంచి... సిక్కులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే పాకిస్థాన్​ కర్తార్​పుర్‌లోని గురుద్వారా దాదర్​ సాహిబ్​కు నేరుగా రాకపోకలు సాగించొచ్చు. అయితే నడవా ఎక్కువ భాగం పాక్​ భూభాగంలో ఉండనుంది. అందువల్ల వరదలను కూడా తట్టుకునేలా నడవాను నిర్మించాలని పాక్​కు సూచిస్తోంది భారత్​.

అక్టోబర్​ 31కి పూర్తి

గురునానక్ 550వ జన్మదినోత్సవమైన 2019 నవంబర్‌ 12 లోపు కర్తార్‌పుర్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్టోబర్​ 31 నాటికి నడవా నిర్మాణం పూర్తి చేసేందుకు రూ. 500 కోట్లకు పైగా కేటాయించనున్నట్లు సమాచారం.

ప్రత్యేక సందర్భాల్లో 10 వేల మంది భక్తులు, సాధారణ రోజుల్లో 5 వేల మందిని పాక్‌ పంపించాలని భావిస్తోంది భారత్​. దారి పొడవునా పటిష్ఠ భద్రత కోసం అధునాతన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ మరోసారి..

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding North, Central and South America. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes. Use within 96 hours. No archive. Must credit source as NASCAR.  All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Kentucky Speedway, Sparta, Kentucky, USA. 13th July 2019.
1. 00:00 Aerial of track
2. 00:11 Start of race
3. 00:27 Kyle Busch wins Stage 1
4. 00:48 Bubba Wallace spins with 6 laps left, caution flag
5. 01:14 Kurt Busch outraces his brother Kyle to win
6. 01:53 Kurt Busch celebrates win with his crew
SOURCE: NASCAR/IMG Media
DURATION: 02:27
STORYLINE:
Kurt Busch won his first race of the season, outdueling his brother Kyle on the final lap to win the Quaker State 400 Saturday night in Kentucky.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.