ETV Bharat / bharat

రఫేల్​ పత్రాలు మాయం..!

author img

By

Published : Mar 6, 2019, 5:01 PM IST

రఫేల్​ యుద్ధ విమానాల ఒప్పందంలోని కీలక పత్రాలు రక్షణ శాఖ నుంచి అపహరణకు గురయ్యాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. విచారణను మార్చ్​ 14కు వాయిదా వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.

సుప్రీంలో రఫేల్​పై విచారణ

రఫేల్ అంశంలో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ శాఖ నుంచి అపహరణకు గురయ్యాయని కోర్టుకు అటార్నీ జనరల్​ కెకె. వేణుగోపాల్ విన్నవించారు.

రఫేల్​ విషయంలో ప్రభుత్వానికి క్లీన్​చిట్​ ఇచ్చిన తీర్పును కేంద్రమంత్రులు యశ్వంత్​ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్ సవాలు చేశారు. ఈ పిటిషన్​ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు బుధవారం స్వీకరించింది.

వ్యాజ్యంపై భూషణ్‌ వాదనలు వినిపించారు. గతంలో రఫేల్‌పై విచారణలో అసత్య నివేదికలు ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని వివరించారు.

రఫేల్​కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఓ పత్రిక ఇటీవల ప్రచురించింది. తాజాగా రక్షణ శాఖ నుంచి పత్రాలు చోరీకి గురయ్యాయని కోర్టుకు కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని యోచిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సమీక్ష వ్యాజ్యాలను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని ఏజీ కోరారు. కీలక పత్రాలను దొంగిలించారని ఒక పత్రికపై కేంద్రం ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అటార్నీ జనరల్​ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫలితంగా మార్చ్ 14కు విచారణ వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

రఫేల్‌ ఒప్పందంలో సందేహించాల్సిన తప్పిదాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి గతేడాది డిసెంబరు 14న సుప్రీం సచ్ఛీలత పత్రమిచ్చింది.

ఇదీ చూడండి:కారుపార్కులో వర్ణమాల

రఫేల్ అంశంలో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ శాఖ నుంచి అపహరణకు గురయ్యాయని కోర్టుకు అటార్నీ జనరల్​ కెకె. వేణుగోపాల్ విన్నవించారు.

రఫేల్​ విషయంలో ప్రభుత్వానికి క్లీన్​చిట్​ ఇచ్చిన తీర్పును కేంద్రమంత్రులు యశ్వంత్​ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్ సవాలు చేశారు. ఈ పిటిషన్​ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు బుధవారం స్వీకరించింది.

వ్యాజ్యంపై భూషణ్‌ వాదనలు వినిపించారు. గతంలో రఫేల్‌పై విచారణలో అసత్య నివేదికలు ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని వివరించారు.

రఫేల్​కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఓ పత్రిక ఇటీవల ప్రచురించింది. తాజాగా రక్షణ శాఖ నుంచి పత్రాలు చోరీకి గురయ్యాయని కోర్టుకు కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని యోచిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సమీక్ష వ్యాజ్యాలను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని ఏజీ కోరారు. కీలక పత్రాలను దొంగిలించారని ఒక పత్రికపై కేంద్రం ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అటార్నీ జనరల్​ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫలితంగా మార్చ్ 14కు విచారణ వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

రఫేల్‌ ఒప్పందంలో సందేహించాల్సిన తప్పిదాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి గతేడాది డిసెంబరు 14న సుప్రీం సచ్ఛీలత పత్రమిచ్చింది.

ఇదీ చూడండి:కారుపార్కులో వర్ణమాల

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
2300
SANTA MONICA_ With funding for more big awards-season entries such as 'Roma' coming from streaming services, what does that mean for the film industry?
2100
NEW YORK_ Avan Jogia stars in new Starz comedy series 'Now Apocalypse.'
COMING UP ON CELEBRITY EXTRA
NEW YORK_ Stars Kiki Layne, Patrick Starrr, Tess Holliday and Karrueche Tran all had a big first fashion purchase – but what was it?
PARK CITY, UTAH_ Fighting With My Family' star Nick Frost and director Stephen Merchant imagine their pro wrestling alter egos.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
PASADENA_ New HBO documentary looks at murder case made famous by 'Serial' podcast.
HAITI_ Thousands flock to Haiti Carnival, despite unrest.
NASHVILLE_ Kelsea Ballerini surprised by Little Big Town with Opry invitation.
US_ Sampling of filmmakers: Streaming-service money is fine, but movies should be seen on big screens.
LOS ANGELES_ British model and activist Adwoa Aboah honored with Role Model Barbie.
NEW YORK_ Chrissy Metz on financial responsibility and supporting Mandy Moore.
ARCHIVE_ Move over Mark Zuckerberg: Forbes magazine names Kylie Jenner the youngest self-made billionaire.
ARCHIVE_ Michael Jackson's legacy clouded by dark documentary.
PARIS_ Willow and Jaden Smith, Emma Stone, others attend Louis Vuitton show in Paris.
PORTUGAL_ Portugal carnival floats take aim at politicians.
US_ US Championship Cheese Contest starts in Wisconsin.
NEW ORLEANS_ Revelers celebrate Mardi Gras in New Orleans.
CHILE_ Video of dog rescue in Chile goes viral.
N/A_ Trailer for final season of 'Game of Thrones' released.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.