ETV Bharat / bharat

ట్రక్కును ఢీకొన్న కారు- ఐదుగురు మృతి

author img

By

Published : Feb 20, 2020, 11:31 AM IST

Updated : Mar 1, 2020, 10:35 PM IST

జమ్ము-పఠాన్​కోట్​ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Five killed as car rams into truck in Samba
ట్రక్కును ఢీకొన్న కారు
ట్రక్కును ఢీకొన్న కారు

జమ్ముకశ్మీర్​లోని సాంబా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జమ్ము-పఠాన్​కోట్​ రహదారిపై ఆగి ఉన్న ఓ ట్రక్కును కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

గురువారం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్​ కారును అదుపుచేయలేకపోవడం వల్ల రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురుని తక్షణమే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇదీ చూడండి:- ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు-లారీ​ ఢీ.. 20కి చేరిన మృతులు

ట్రక్కును ఢీకొన్న కారు

జమ్ముకశ్మీర్​లోని సాంబా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జమ్ము-పఠాన్​కోట్​ రహదారిపై ఆగి ఉన్న ఓ ట్రక్కును కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

గురువారం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్​ కారును అదుపుచేయలేకపోవడం వల్ల రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురుని తక్షణమే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇదీ చూడండి:- ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు-లారీ​ ఢీ.. 20కి చేరిన మృతులు

Last Updated : Mar 1, 2020, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.