ETV Bharat / bharat

ఉసురు తీసిన హీటర్​- 8 మంది పర్యటకులు మృతి - ఎనిమిది మంది భారత పర్యాటకులు మృతి

నేపాల్​లో ఎనిమిది మంది భారతీయులు మరణించారు. వారు ఉంటున్న హోటల్ గదిలో గ్యాస్ లీకవ్వడం కారణంగానే ఈ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో నలుగురు మైనర్​లు ఉన్నట్లు అధికారులు

Eight Indians die due to possible gas leak in Nepal
ఉసురు తీసిన హీటర్​- 8 మంది పర్యటకులు మృతి
author img

By

Published : Jan 21, 2020, 4:32 PM IST

Updated : Feb 17, 2020, 9:12 PM IST

నేపాల్​లోని ఓ రిసార్టులో ఉన్న కేరళకు చెందిన ఎనిమిది మంది పర్యటకులు మృతి చెందారు. ఇందులో నలుగురు మైనర్​లు ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ లీకైన కారణంగానే వీరందరూ మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

స్పృహ కోల్పోయిన పర్యటకులను కాఠ్​మాండూలో హెచ్​ఏఎంఎస్ ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

"ఎనిమిది మందిని కాట్​మాండూలోని ఆస్పత్రికి హెలికాప్టర్​ ద్వారా తరలించాం. క్షతగాత్రుల ఆరోగ్యాన్ని పరిశీలించడానికి ఓ భారతీయ వైద్యుడిని సైతం ఆస్పత్రికి పంపించాం. కానీ మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు."
-నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం

కేరళకు చెందిన 15 మంది బృందం నేపాల్​లోని ప్రఖ్యాత పర్వత పర్యటక కేంద్రమైన పోఖరా ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వదేశానికి తిరిగి వచ్చే క్రమంలో మకవాన్​పుర్​ జిల్లా డామన్ ప్రాంతంలో పనోరమ రిసార్టులో దిగినట్లు చెప్పారు. వెచ్చదనం కోసం గదిలోని గ్యాస్ హీటర్​ను ఉపయోగించినట్లు హోటల్ నిర్వాహకులు వెల్లడించారు. ఆ సమయంలో గది కిటికీలు, తలుపులు అన్నీ లోపలి నుంచి మూసి ఉన్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంలో సాధ్యమైన సహాయం అందించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు.

ఇదీ చదవండి: 'జేఎన్​యూ వీసీ తొలగింపు డిమాండ్​ అహేతుకం'

నేపాల్​లోని ఓ రిసార్టులో ఉన్న కేరళకు చెందిన ఎనిమిది మంది పర్యటకులు మృతి చెందారు. ఇందులో నలుగురు మైనర్​లు ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ లీకైన కారణంగానే వీరందరూ మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

స్పృహ కోల్పోయిన పర్యటకులను కాఠ్​మాండూలో హెచ్​ఏఎంఎస్ ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

"ఎనిమిది మందిని కాట్​మాండూలోని ఆస్పత్రికి హెలికాప్టర్​ ద్వారా తరలించాం. క్షతగాత్రుల ఆరోగ్యాన్ని పరిశీలించడానికి ఓ భారతీయ వైద్యుడిని సైతం ఆస్పత్రికి పంపించాం. కానీ మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు."
-నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం

కేరళకు చెందిన 15 మంది బృందం నేపాల్​లోని ప్రఖ్యాత పర్వత పర్యటక కేంద్రమైన పోఖరా ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వదేశానికి తిరిగి వచ్చే క్రమంలో మకవాన్​పుర్​ జిల్లా డామన్ ప్రాంతంలో పనోరమ రిసార్టులో దిగినట్లు చెప్పారు. వెచ్చదనం కోసం గదిలోని గ్యాస్ హీటర్​ను ఉపయోగించినట్లు హోటల్ నిర్వాహకులు వెల్లడించారు. ఆ సమయంలో గది కిటికీలు, తలుపులు అన్నీ లోపలి నుంచి మూసి ఉన్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంలో సాధ్యమైన సహాయం అందించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు.

ఇదీ చదవండి: 'జేఎన్​యూ వీసీ తొలగింపు డిమాండ్​ అహేతుకం'

Intro:प्रदेश में खराब मौसम के चलते सड़क हादसे थमने का नाम नहीं ले रहे हैं ।। नागौर में भी बीती रात इनाणा के निकट एक भीषण सड़क हादसा हुआ है इस सड़क हादसे में 3 लोगों की मौत हो गई दो गंभीर रूप से घायल हुए जिनका इलाज जोधपुर में जारी हैBody:ट्रक और टक्कर की कार से हुए सड़क हादसे में 3 लोगों की मौत हो गई और दो गंभीर रूप से घायल हो गए । जानकारी के मुताबिक कार में सवार लोग नागौर से कार में सवार होकर अपने गांव पालड़ी जोधा जा रहे थे । खराब मौसम के चलते इनाणा के पास कार चालक और ट्रक चालक गाड़ी को संतुलित नहीं कर पाए और कार घने कोहरे और धुंध के चलते ट्रक में जा घुसी । मौके पर पहुंचे ग्रामीणों ने मूंडवा पुलिस को सूचना दी। इसके बाद पुलिस और ग्रामीणों ने वाहनों के बीच फंसे घायलों को बाहर निकाला और 108 एंबुलेंस के जरिए राजकीय अस्पताल पहुंचाया । अस्पताल में डॉक्टर ने 3 लोगों को मृत घोषित कर दिया वहीं गंभीर घायल हुए 2 लोगों का इलाज जारी है । हादसे में जिन 3 लोगों की मौत हुई है उनकी पहचान अर्जुन राम, प्रताप सिंह और सावर सिंह के रूप में हुई है




आपको ताज्जुब होगा कि पिछले दो माह में नागौर में 71 सड़क हादसे हुए हैं जिनमें 50 लोगों की मौत हाे गई जबकि 134 घायल हुए हैं। वहीं, गोवंश से टकराने से दिसम्बर माह में 12 हादसे हुए हैं। जिनमें 16 लोगों की मौत हो चुकी है। जिले में सड़क दुर्घटनाओं के 80 स्थान चिन्हित हैं और पिछले 18 साल का रिकॉर्ड देखा जाए तो आए दिन औसत तीन हादसे जिले में हो रहे हैं जिनमें एक की मौत हो रही है। दो घायल हो रहे हैं। वर्ष 2000 से 2018 तक 18 साल में 10060 दुर्घटनाओं में 5351 लोगों की मौत हो चुकी है। 11384 लोग घायल हुए हैं। इस साल का आंकड़ा इसमें शामिल नहीं हैConclusion:नागौर में लगातार सड़क हादसे बढ़ते जा रहे हैं और मौत का आंकड़ा भी लगातार अमरबेल की तरह बढ़ता जा रहा है
Last Updated : Feb 17, 2020, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.