ETV Bharat / bharat

దేశంలో ఒక్కరోజులో 2003 కరోనా మరణాలు

author img

By

Published : Jun 17, 2020, 9:32 AM IST

Updated : Jun 17, 2020, 9:40 AM IST

భారత్​లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతూ పదివేలు దాటింది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 10,947 కేసులు బయటపడ్డాయి. రికార్డ్​ స్థాయిలో మరో 2003 మంది వైరస్​కు బలయ్యారు.

corona cases in india
దేశంలో ఒక్కరోజులో 2003 మరణాలు

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 2,003 మంది మహమ్మారికి బలయ్యారు. 10,947 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

india statistics
భారత్​లో కరోనా గణాంకాలు

అత్యధిక మరణాలు గల రాష్ట్రాలివే..

మహారాష్ట్రలో 5,537 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్​లో 1,533 మంది, దిల్లీలో 1,837 మంది, బంగాల్​లో 495 మంది, మధ్యప్రదేశ్​లో 476 చొప్పున మృతి చెందారు.

ఇదీ చూడండి: సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక చైనా వ్యూహాలివే!

ఆ ఒప్పందాలను కాదని భారత్​తో చైనా కయ్యం

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 2,003 మంది మహమ్మారికి బలయ్యారు. 10,947 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

india statistics
భారత్​లో కరోనా గణాంకాలు

అత్యధిక మరణాలు గల రాష్ట్రాలివే..

మహారాష్ట్రలో 5,537 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్​లో 1,533 మంది, దిల్లీలో 1,837 మంది, బంగాల్​లో 495 మంది, మధ్యప్రదేశ్​లో 476 చొప్పున మృతి చెందారు.

ఇదీ చూడండి: సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక చైనా వ్యూహాలివే!

ఆ ఒప్పందాలను కాదని భారత్​తో చైనా కయ్యం

Last Updated : Jun 17, 2020, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.