ETV Bharat / bharat

కొవిడ్​ పంజా: 40 వేలు దాటిన మృతుల సంఖ్య

దేశంలో కరోనా వైరస్​ కోరలు చాస్తోంది. రోజుకు 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కొత్తగా 56,282 కేసులు బయటపడ్డాయి. మరో 904 మంది వైరస్ బారినపడి మృతి చెందారు.

author img

By

Published : Aug 6, 2020, 9:38 AM IST

Updated : Aug 6, 2020, 11:45 AM IST

CORONA CASES IN INDIA
దేశంలో 40 వేలు దాటిన కరోనా మృతులు

భారత్​లో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజులో 52 వేల 282 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 904 మంది ప్రాణాలు కోల్పోయారు.

CORONA CASES DETAILS IN INDIA
దేశంలో కరోనా కేసుల వివరాలు

సానుకూలంగా రికవరీ రేటు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో 67.62 శాతం రికవరీ రేటు ఉంది. మరణాల రేటు 2.07 శాతం నమోదైంది. మొత్తం కేసుల సంఖ్యలో విదేశీయులూ ఉన్నట్లు తెలిపింది కేంద్రం.

ఇదీ చదవండి: గురువారం నుంచి జైడస్ వ్యాక్సిన్ 2వ దశ ట్రయల్స్

భారత్​లో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజులో 52 వేల 282 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 904 మంది ప్రాణాలు కోల్పోయారు.

CORONA CASES DETAILS IN INDIA
దేశంలో కరోనా కేసుల వివరాలు

సానుకూలంగా రికవరీ రేటు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో 67.62 శాతం రికవరీ రేటు ఉంది. మరణాల రేటు 2.07 శాతం నమోదైంది. మొత్తం కేసుల సంఖ్యలో విదేశీయులూ ఉన్నట్లు తెలిపింది కేంద్రం.

ఇదీ చదవండి: గురువారం నుంచి జైడస్ వ్యాక్సిన్ 2వ దశ ట్రయల్స్

Last Updated : Aug 6, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.