ETV Bharat / bharat

'దేశంలో అశాంతి రేపేందుకు విపక్షాల యత్నాలు' - javadekar news

జేఎన్​యూలో ఆదివారం రాత్రి విద్యార్థులు, ఆచార్యులపై దాడిని ఖండించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు.

cong-aap-left-creating-unrest-in-country-universities-javadekar
'దేశంలో అశాంతి రేపేందుకు విపక్షాల యత్నాలు'
author img

By

Published : Jan 6, 2020, 3:54 PM IST

Updated : Jan 6, 2020, 4:01 PM IST

జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై స్పందించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడిని ఖండించారు. కాంగ్రెస్, ఆమ్​ఆద్మీ పార్టీలు దేశంలో.. ముఖ్యంగా విశ్వవిద్యాలయ్యాల్లో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

"గతరాత్రి జేఎన్​యూ వర్సిటీలో జరిగిన ఘర్షణను ఖండిస్తున్నా. కాంగ్రెస్, ఆమ్​ఆద్మీ, వామపక్ష పార్టీలు దేశంలో, ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో హింసను, అశాంతిని రేకెత్తించేందుకు యత్నిస్తున్నాయి. దీనిపై విచారణ జరగాలి."

-ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి

ఘటన జరిగిన సమయంలో వర్సిటీ ప్రాంగణంలో కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారని, వారి కుట్రతోనే ఈ ఘర్షణ చెలరేగిందని ఆరోపించారు జావడేకర్. ఘర్షణ తలెత్తిన 10 నిమిషాల్లోనే యోగేంద్ర యాదవ్ అనే నేత వర్సిటీకి చేరుకున్నారని.. ఇది గమనించాల్సిన అంశమని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా వర్సిటీ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వని వారెవరో గుర్తించాలన్నారు.

ఇదీ చూడండి: పౌరచట్టంపై విపక్షాలవి అబద్ధాలు: అమిత్​షా

జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై స్పందించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడిని ఖండించారు. కాంగ్రెస్, ఆమ్​ఆద్మీ పార్టీలు దేశంలో.. ముఖ్యంగా విశ్వవిద్యాలయ్యాల్లో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

"గతరాత్రి జేఎన్​యూ వర్సిటీలో జరిగిన ఘర్షణను ఖండిస్తున్నా. కాంగ్రెస్, ఆమ్​ఆద్మీ, వామపక్ష పార్టీలు దేశంలో, ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో హింసను, అశాంతిని రేకెత్తించేందుకు యత్నిస్తున్నాయి. దీనిపై విచారణ జరగాలి."

-ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి

ఘటన జరిగిన సమయంలో వర్సిటీ ప్రాంగణంలో కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారని, వారి కుట్రతోనే ఈ ఘర్షణ చెలరేగిందని ఆరోపించారు జావడేకర్. ఘర్షణ తలెత్తిన 10 నిమిషాల్లోనే యోగేంద్ర యాదవ్ అనే నేత వర్సిటీకి చేరుకున్నారని.. ఇది గమనించాల్సిన అంశమని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా వర్సిటీ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వని వారెవరో గుర్తించాలన్నారు.

ఇదీ చూడండి: పౌరచట్టంపై విపక్షాలవి అబద్ధాలు: అమిత్​షా

New Delhi, Jan 06 (ANI): Union Minister for Textiles and Women and Child Development Smriti Irani on JNU violence asserted that neither universities should turn into hubs of politics nor should students be used as political pawns. "Investigation has begun, so will not be right to speak on it now, but universities should not be turned into hubs of politics, neither should students be used as political pawns," said Smriti Irani.
Last Updated : Jan 6, 2020, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.