ETV Bharat / bharat

తండ్రి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి దూరం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ తండ్రి కన్నుమూశారు. అయితే... దేశవ్యాప్త లాక్​డౌన్​ నేపథ్యంలో కన్నతండ్రిని చివరి చూపు చూసుకోలేకపోతున్నాని ఆయన తెలిపారు. రేపు జరగనున్న అంత్యక్రియలకు హాజరుకాలేనని ప్రకటించారు.

author img

By

Published : Apr 20, 2020, 2:27 PM IST

Updated : Apr 20, 2020, 9:05 PM IST

cm
తండ్రి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి దూరం

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్​ బిష్ట్​ మృతి చెందారు. తండ్రి మరణం తీవ్ర దుఃఖాన్ని నింపినా.. రేపు జరుగునున్న అంత్యక్రియలకు హాజరు కాలేనని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​ నిబంధనలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

cm yogi father admitted in delhi aiims
తండ్రితో యోగీ(పాత చిత్రం)

పేగు వ్యాధితో బాధపడుతూ ఆనంద్​ బిష్ట్​ ఈ రోజు ఉదయం 10:40 నిమిషాలకు లఖ్​నవూ ఎయిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు.

ఇదీ చదవండి:దొంగతనం చేసిన బాలుడికి జడ్జి సాయం

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్​ బిష్ట్​ మృతి చెందారు. తండ్రి మరణం తీవ్ర దుఃఖాన్ని నింపినా.. రేపు జరుగునున్న అంత్యక్రియలకు హాజరు కాలేనని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​ నిబంధనలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

cm yogi father admitted in delhi aiims
తండ్రితో యోగీ(పాత చిత్రం)

పేగు వ్యాధితో బాధపడుతూ ఆనంద్​ బిష్ట్​ ఈ రోజు ఉదయం 10:40 నిమిషాలకు లఖ్​నవూ ఎయిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు.

ఇదీ చదవండి:దొంగతనం చేసిన బాలుడికి జడ్జి సాయం

Last Updated : Apr 20, 2020, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.