ETV Bharat / bharat

తగ్గనంటున్న దీదీ... బంగాల్​లో మరోసారి ర్యాలీ - కోల్​కతా జాదవ్​పుర్​ నుంచి జాదుబాబూస్​ బజార్​ వరకు మరోసారి భారీ ప్రదర్శన నిర్వహించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా బంగాల్​లో​ నిరసనలు కొనసాగుతున్నాయి. కోల్​కతా జాదవ్​పుర్​ నుంచి జాదుబాబూస్​ బజార్​ వరకు మరోసారి భారీ ప్రదర్శన నిర్వహించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

mamata
తగ్గనంటున్న దీదీ... బంగాల్​లో మరోసారి ర్యాలీ
author img

By

Published : Dec 17, 2019, 3:04 PM IST

పౌరసత్వ చట్ట సవరణను నిరసిస్తూ మరోసారి రోడ్డెక్కారు బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. కోల్​కతా జాదవ్​పుర్​ నుంచి జాదు బాబూస్​ బజార్​​ వరకు ర్యాలీ నిర్వహించారు. నిన్న కూడా కోల్​కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు మమత.

లోక్​సభలో సంఖ్యా బలం ఉందని చట్టాలను చేసి.. వాటిని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దాలని భాజపా చూస్తోందని మమత విమర్శించారు. ఒకటి రెండు చిన్న ఘర్షణలను సాకుగా చూపి బంగాల్​కు కేంద్రం రైలు సేవలు నిలిపివేసిందని మండిపడ్డారు.

"బంగాల్‌లో జరిగిన చిన్న చిన్న ఘర్షణ వల్ల రాష్ట్రానికి కేంద్రం రైల్వే సేవలను నిలిపివేసింది. రైల్వే ఆస్తులను రక్షించడం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది విధి. వారికి కావాల్సిన మద్దతును మా ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటివరకు 600 మంది నిరసనకారులను అరెస్టు చేశాము. రైళ్లను పునరుద్ధరించాలని కోరుతున్నాను."

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

జామియా మిలియా విద్యార్థులపై జరిగిన దాడి క్రూరమైనదిగా మమత అభివర్ణించారు.

ఇదీ చూడండి : 'కేదార్​నాథ్​'ను ముంచెత్తిన మంచు

పౌరసత్వ చట్ట సవరణను నిరసిస్తూ మరోసారి రోడ్డెక్కారు బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. కోల్​కతా జాదవ్​పుర్​ నుంచి జాదు బాబూస్​ బజార్​​ వరకు ర్యాలీ నిర్వహించారు. నిన్న కూడా కోల్​కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు మమత.

లోక్​సభలో సంఖ్యా బలం ఉందని చట్టాలను చేసి.. వాటిని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దాలని భాజపా చూస్తోందని మమత విమర్శించారు. ఒకటి రెండు చిన్న ఘర్షణలను సాకుగా చూపి బంగాల్​కు కేంద్రం రైలు సేవలు నిలిపివేసిందని మండిపడ్డారు.

"బంగాల్‌లో జరిగిన చిన్న చిన్న ఘర్షణ వల్ల రాష్ట్రానికి కేంద్రం రైల్వే సేవలను నిలిపివేసింది. రైల్వే ఆస్తులను రక్షించడం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది విధి. వారికి కావాల్సిన మద్దతును మా ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటివరకు 600 మంది నిరసనకారులను అరెస్టు చేశాము. రైళ్లను పునరుద్ధరించాలని కోరుతున్నాను."

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

జామియా మిలియా విద్యార్థులపై జరిగిన దాడి క్రూరమైనదిగా మమత అభివర్ణించారు.

ఇదీ చూడండి : 'కేదార్​నాథ్​'ను ముంచెత్తిన మంచు

AP Video Delivery Log - 0900 GMT Horizons
Tuesday, 17 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0426: HZ US Expensive Gifts AP Clients Only 4245011
Luxury gifts for the wealthiest Christmas shoppers
AP-APTN-0426: HZ World Cars Review 2019 AP Clients Only/Japan Headlines: No Access Japan/No Archive Use 4244241
Super cars, rocket cars and flying cars: Full throttle in 2019
AP-APTN-0426: HZ Ireland Medical Drone AP Clients Only 4244995
Drone test flight to examine safety of delivering medicines
AP-APTN-0426: HZ Italy Habsburgs Exhibition AP Clients Only 4230826
Wes Anderson meets House of Habsburgs in Milan exhibit ++Art Watch Replay++
AP-APTN-1206: HZ UK Bridget Riley Art AP Clients Only 4236342
Exhibit explores 70-year career of pop artist Bridget Riley ++Art Watch Replay++
AP-APTN-1123: HZ Finland Santa Claus AP Clients Only 4244954
Santa Claus prepares for marathon global gift giving
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.