ETV Bharat / bharat

టీవీ పేలి ముగ్గురు చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్​లో టీవీ పేలి ముగ్గురు చిన్నారులు బలయ్యారు. బదాయూ జిల్లా, కౌఠోలీ గ్రామంలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. టీవీ ఒక్కసారిగా పేలి ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో పక్క గదిలో ఉన్న మరో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి.

author img

By

Published : Apr 3, 2019, 1:26 PM IST

Updated : Apr 3, 2019, 2:52 PM IST

టీవీ పేలిపోయి ముగ్గురు చిన్నారులు బలి
టీవీ పేలి ముగ్గురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్​ బదాయూ జిల్లాలోని కౌఠోలీ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో టెలివిజన్​ పేలి ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో టీవీ చూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పడు కుటుంబసభ్యులు వేరే ఇంట్లో ఉన్నందున ఉదయం వరకూ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. తీరా ఇంటికి వచ్చాక విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇదీ జరిగింది

కౌఠోలీ గ్రామంలోని ఓ ఇంట్లో ఐదుగురు చిన్నారులు అర్ధరాత్రి ఒకే గదిలో టీవీ చూస్తున్నారు. ఉన్నట్లుండి కరెంట్​ పోయింది... అనంతరం ఓ చిన్నారి వారి ఇంటికి వెళ్లిపోయింది. మరొకరు ఆ గది నుంచి బయటకు వచ్చి వేరే గదిలో పడుకున్నారు. మిగతా ముగ్గురూ అదే గదిలో ఉన్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కరెంట్ తిరిగొచ్చింది. చిన్నారులు టీవీని మళ్లీ ఆన్​ చేసే ప్రయత్నం చేశారు. ఉన్నట్లుండి టెలివిజన్​ పేలి ముగ్గురు చిన్నారులు బలయ్యారు.

టీవీ పేలి ముగ్గురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్​ బదాయూ జిల్లాలోని కౌఠోలీ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో టెలివిజన్​ పేలి ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో టీవీ చూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పడు కుటుంబసభ్యులు వేరే ఇంట్లో ఉన్నందున ఉదయం వరకూ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. తీరా ఇంటికి వచ్చాక విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇదీ జరిగింది

కౌఠోలీ గ్రామంలోని ఓ ఇంట్లో ఐదుగురు చిన్నారులు అర్ధరాత్రి ఒకే గదిలో టీవీ చూస్తున్నారు. ఉన్నట్లుండి కరెంట్​ పోయింది... అనంతరం ఓ చిన్నారి వారి ఇంటికి వెళ్లిపోయింది. మరొకరు ఆ గది నుంచి బయటకు వచ్చి వేరే గదిలో పడుకున్నారు. మిగతా ముగ్గురూ అదే గదిలో ఉన్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కరెంట్ తిరిగొచ్చింది. చిన్నారులు టీవీని మళ్లీ ఆన్​ చేసే ప్రయత్నం చేశారు. ఉన్నట్లుండి టెలివిజన్​ పేలి ముగ్గురు చిన్నారులు బలయ్యారు.

Intro:बदायूँ के कठौली गांव में दर्दनाक हादसे में 3 बच्चों की मौत हो गयी है ...जब कि एक बच्चा घायल हो गया है ...जिसका इलाज़ चल रहा है ...क्या है पूरा मामला देखिये इस रिपोर्ट में...




Body:बदायूँ के कौठोली गांव में टीवी फटने से 3 बच्चो की मौत हो गयी जब कि एक घायल हो गया ...हादसे के बाद पूरे गांव में सनसनी फैल गयी ....देखते ही देखते गांव में भीड़ लग गयी ....बताया जा रहा कि रात में एक कमरे में 5 बच्चे टीवी देख रहे थे...तभी लाइट चली गयी ...लाइट जाने के बाद एक बच्चा रात को ही अपने घर निकल गया और एक बच्चा कमरे के बाहर आ कर लेट गए ...जबकि 3 बच्चे कमरे में ही सो गए...लाइट आने के बाद टीवी दोबारा चालू हो गया ...रात करीब 1 बजे बाद अचानक टीवी में फट गया ...जिसमे तीन बच्चो की मौके पर ही मौत हो गयी ...विस्फोट इतना जबरदस्त था कि टीवी के परखच्चे उड़ गए ...और उसके टुकड़े -टुकड़े हो गए ....रात होने की वजह से किसी को घटना की जानकारी नही हो पाई ....और परिवार के लोग दूसरे घर में थे ...सुबह जब परिवार के लोग घर पहुचे तो हादसा देख उनके होश उड़ गए ...और पूरे घर में कोहराम मच गया ...बच्चों को देख माँ का रो रो कर बुरा हाल है ...हादसे की जानकारी मिलते ही मौके पर पुलिस पहुँच गयी ...


Conclusion:हादसे के बाद पूरे परिवार में कोहराम मच गया ...वही पिता का कहना था कि बच्चे रात में टीवी देख रहे थे ...जिसके बाद टीवी देखते -देखते सो गए ....रात 1 बजे बाद टीवी फट गई जिसमें 3 बच्चों की मौत हो गयी ...
(बाइट- परिजन)
(बाइट-परिजन)

(क्रांतिवीर सिंह, 7011197408)

Last Updated : Apr 3, 2019, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.