ETV Bharat / bharat

గణతంత్ర దినోత్సవ పరేడ్​లో అటల్​ టన్నెల్​

author img

By

Published : Dec 15, 2020, 7:09 AM IST

2021 జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే పరేడ్​లో హిమాచల్ ప్రదేశ్​కు చెందిన శకటంలో అటల్​ సొరంగమార్గంతో పాటు త్రిలోక్​నాథ్ దేవాలయం, లాహౌస్​, స్పిటి సంస్కృతిని ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు శకటాల నమూనాలను రక్షణ శాఖ సూచన మేరకు రాష్ట్ర భాష, కళ, సాంస్కృతిక శాఖ సిద్దం చేసింది.

Atal Tunnel to be showcased in HP tableau on R-Day parade
గణతంత్ర దినోత్సవ పరేడ్​లో అటల్​ టన్నెల్​

ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్​ నమూనాను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించబోతున్నారు. 2021 జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే పరేడ్​లో హిమాచల్ ప్రదేశ్​కు చెందిన శకటంలో అటల్​ సొరంగమార్గంతో పాటు త్రిలోక్​నాథ్ దేవాలయం, లాహౌస్​, స్పిటి సంస్కృతిని ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు శకటాల నమూనాలను రక్షణ శాఖ సూచన మేరకు రాష్ట్ర భాష, కళ, సాంస్కృతిక శాఖ సిద్దం చేసింది.

Atal Tunnel to be showcased in HP tableau on R-Day parade
గణతంత్ర దినోత్సవ పరేడ్​లో అటల్​ టన్నెల్​

అటల్​ సొరంగంతో పాటు రాష్ట్ర సంస్కృతిని గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించడం గర్వకారణమని లాహౌస్​, స్పిటి ప్రాంత భాజపా ఎమ్మెల్యే రామ్​లాల్​ మర్కండ అన్నారు. దీని వల్ల ఎక్కువ మంది పర్యటకులు రాష్ట్రాన్ని సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తారని, తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

ఇదీ చూడండి: గణతంత్ర పరేడ్​లో అయోధ్య రామమందిర శకటం

ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్​ నమూనాను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించబోతున్నారు. 2021 జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే పరేడ్​లో హిమాచల్ ప్రదేశ్​కు చెందిన శకటంలో అటల్​ సొరంగమార్గంతో పాటు త్రిలోక్​నాథ్ దేవాలయం, లాహౌస్​, స్పిటి సంస్కృతిని ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు శకటాల నమూనాలను రక్షణ శాఖ సూచన మేరకు రాష్ట్ర భాష, కళ, సాంస్కృతిక శాఖ సిద్దం చేసింది.

Atal Tunnel to be showcased in HP tableau on R-Day parade
గణతంత్ర దినోత్సవ పరేడ్​లో అటల్​ టన్నెల్​

అటల్​ సొరంగంతో పాటు రాష్ట్ర సంస్కృతిని గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించడం గర్వకారణమని లాహౌస్​, స్పిటి ప్రాంత భాజపా ఎమ్మెల్యే రామ్​లాల్​ మర్కండ అన్నారు. దీని వల్ల ఎక్కువ మంది పర్యటకులు రాష్ట్రాన్ని సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తారని, తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

ఇదీ చూడండి: గణతంత్ర పరేడ్​లో అయోధ్య రామమందిర శకటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.