ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదంలో కుటుంబంలోని ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

author img

By

Published : Nov 16, 2020, 12:37 PM IST

6 people died on the spot in a road accident in Siddharthanagar
రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ సిద్ధార్థ్​నగర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు.

6 people died on the spot in a road accident in Siddharthanagar
ప్రమాదానికి గురైన కారు
6 people died on the spot in a road accident in Siddharthanagar
ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారు

బిహార్​లోని ముదాన్​ వేడుకకు కారులో వెళ్తుండగా.. మధుబాని వద్ద మలుపు తిప్పుతూ డివైడర్​ను​ ఢీకొంది ఓ కారు. మంచుకురుస్తున్న వేళలో... అతివేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

మృతదేహాలను శవపరీక్షకు తరలించారు పోలీసులు.

ఇదీ చూడండి: నదిలో పడిన వాహనం- ఏడుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ సిద్ధార్థ్​నగర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు.

6 people died on the spot in a road accident in Siddharthanagar
ప్రమాదానికి గురైన కారు
6 people died on the spot in a road accident in Siddharthanagar
ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారు

బిహార్​లోని ముదాన్​ వేడుకకు కారులో వెళ్తుండగా.. మధుబాని వద్ద మలుపు తిప్పుతూ డివైడర్​ను​ ఢీకొంది ఓ కారు. మంచుకురుస్తున్న వేళలో... అతివేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

మృతదేహాలను శవపరీక్షకు తరలించారు పోలీసులు.

ఇదీ చూడండి: నదిలో పడిన వాహనం- ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.