ETV Bharat / bharat

కశ్మీర్​: ఐదు జిల్లాల్లో అంతర్జాల సేవల పునరుద్ధరణ

జమ్ముకశ్మీర్​లోని ఐదు జిల్లాల్లో అంతర్జాల సేవలను పునరుద్ధరించింది కేంద్రం. స్థానికులు 2జీ ఇంటర్నెట్​ను వినియోగించుకుంటున్నారు. క్రమక్రమంగా మరిన్ని ప్రాంతాల్లో అంతర్జాల సేవలు పునరుద్ధరించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

author img

By

Published : Aug 17, 2019, 10:26 AM IST

Updated : Sep 27, 2019, 6:39 AM IST

కశ్మీర్​: ఐదు జిల్లాల్లో అంతర్జాల సేవల పునరుద్ధరణ

జమ్ముకశ్మీర్​లో క్రమక్రమంగా ఆంక్షల్ని ఎత్తివేస్తుంది కేంద్ర ప్రభుత్వం. శుక్రవారం రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుకున్నాయి. సమాచార వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. తాజాగా ఇంటర్నెట్​ సేవలను పునరుద్ధరించింది కేంద్రం. ఐదు జిల్లాల్లో(జమ్ము, రియాసీ, సాంబా, కథువా, ఉధమ్​పూర్​) 2జీ అంతర్జాల సేవలను స్థానికులు వినియోగించుకుంటున్నారు.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్​ 370 రద్దుకు ముందు ఆగస్టు 5న రాష్ట్రంలో ఇంటర్నెట్​ సేవలు నిలిచిపోయాయి. సమాచార వ్యవస్థను వినియోగించి ఉగ్రవాద సంస్థలు ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో క్రమక్రమంగా సేవలను పునరుద్ధరించడానికి నిర్ణయించారు.

17 ఎక్స్చేంజీల్లో ...

17 ఎక్స్చేంజీల్లో ల్యాండ్​లైన్​ సర్వీసులను శనివారం పునరుద్ధరించారు.​ కంటోన్మెంట్​, శ్రీనగర్​ విమానాశ్రయం, సివిల్​ లైన్స్​ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి.

రాష్ట్రంలో 100కు పైగా ల్యాండ్​లైన్​ ఎక్స్చేంజీలు ఉన్నాయి. వీటిని క్రమక్రమంగా పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సెంట్రల్​ కశ్మీర్​లోని బడ్గాం​, సోనమార్గ్​, మనిగామ్​.. ఉత్తర కశ్మీర్​లోని గురెజ్​, తంగ్​మార్గ్​ ప్రాంతాల్లో ల్యాండ్​లైన్​ సేవలను స్థానికులు వినియోగించుకుంటున్నారు.

దక్షిణ కశ్మీర్​లోని కాజీగుండ్​​, పహల్గామ్​ ప్రాంతాల్లోనూ సేవలను పునరుద్ధరించారు.

ఇవీ చూడండి:-

జమ్ముకశ్మీర్​లో క్రమక్రమంగా ఆంక్షల్ని ఎత్తివేస్తుంది కేంద్ర ప్రభుత్వం. శుక్రవారం రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుకున్నాయి. సమాచార వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. తాజాగా ఇంటర్నెట్​ సేవలను పునరుద్ధరించింది కేంద్రం. ఐదు జిల్లాల్లో(జమ్ము, రియాసీ, సాంబా, కథువా, ఉధమ్​పూర్​) 2జీ అంతర్జాల సేవలను స్థానికులు వినియోగించుకుంటున్నారు.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్​ 370 రద్దుకు ముందు ఆగస్టు 5న రాష్ట్రంలో ఇంటర్నెట్​ సేవలు నిలిచిపోయాయి. సమాచార వ్యవస్థను వినియోగించి ఉగ్రవాద సంస్థలు ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో క్రమక్రమంగా సేవలను పునరుద్ధరించడానికి నిర్ణయించారు.

17 ఎక్స్చేంజీల్లో ...

17 ఎక్స్చేంజీల్లో ల్యాండ్​లైన్​ సర్వీసులను శనివారం పునరుద్ధరించారు.​ కంటోన్మెంట్​, శ్రీనగర్​ విమానాశ్రయం, సివిల్​ లైన్స్​ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి.

రాష్ట్రంలో 100కు పైగా ల్యాండ్​లైన్​ ఎక్స్చేంజీలు ఉన్నాయి. వీటిని క్రమక్రమంగా పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సెంట్రల్​ కశ్మీర్​లోని బడ్గాం​, సోనమార్గ్​, మనిగామ్​.. ఉత్తర కశ్మీర్​లోని గురెజ్​, తంగ్​మార్గ్​ ప్రాంతాల్లో ల్యాండ్​లైన్​ సేవలను స్థానికులు వినియోగించుకుంటున్నారు.

దక్షిణ కశ్మీర్​లోని కాజీగుండ్​​, పహల్గామ్​ ప్రాంతాల్లోనూ సేవలను పునరుద్ధరించారు.

ఇవీ చూడండి:-

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Lindner Family Tennis Center, Mason, Ohio, USA. 16th August 2019.
Novak Djokovic (1), Serbia, def. Lucas Pouille, France, 7-6 (2), 6-1.
1. 00:00 Pouille and Djokovic walk to centre court
1st set:
2. 00:07 Djokovic passing shot for 3-3
3. 00:17 Pouille volley winner for 40-30 (4-4)
2nd set:
4. 00:30 Match point for Djokovic
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:05
STORYLINE:
Top seed Novak Djokovic is through to the semi-finals after a 7-6 (2), 6-1 win over Lucas Pouille in the Western & Southern Open Friday night.
Last Updated : Sep 27, 2019, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.