ETV Bharat / bharat

రైలు వస్తున్నా కారు పోనిచ్చారు..  ప్రాణాలొదిలారు - కారును ఢీకొన్న రైలు.. ఇద్దరు వ్యక్తులు మృతి

నిర్లక్ష్యం ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. రైలు వస్తుందని తెలిసి కూడా పట్టాల పైనుంచి కారు పోనిచ్చారు. దీంతో ఆ కారును అతివేగంగా రైలు ఢీకొనగా.. అందులో ఉన్న ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బిహార్​లోని పట్నా గయా సెక్షన్​ వద్ద జరిగింది.

2 car passengers killed after a car which was illegally crossing the railway tracks in bihar
కారును ఢీకొన్న రైలు... ఇద్దరు వ్యక్తులు మృతి
author img

By

Published : Jul 18, 2020, 3:25 PM IST

బిహార్​లోని పట్నా గయా సెక్షన్​ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పోటాహి-నద్వాన్ మధ్య రైల్వే ట్రాక్​ను దాటుతున్న ఓ కారును ట్రైన్​ ఢీకొంది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అయితే రైలు ప్రయాణానికి ఎలాంటి అంతరాయం కలగలేదని భారతీయ రైల్వే తెలిపింది.

ఓ వైపు రైలు వస్తుంటే... కారులోని వ్యక్తులు నిర్లక్ష్యంగా ట్రాక్​పై నుంచి కారును పోనిచ్చారని, అందువల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

బిహార్​లోని పట్నా గయా సెక్షన్​ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పోటాహి-నద్వాన్ మధ్య రైల్వే ట్రాక్​ను దాటుతున్న ఓ కారును ట్రైన్​ ఢీకొంది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అయితే రైలు ప్రయాణానికి ఎలాంటి అంతరాయం కలగలేదని భారతీయ రైల్వే తెలిపింది.

ఓ వైపు రైలు వస్తుంటే... కారులోని వ్యక్తులు నిర్లక్ష్యంగా ట్రాక్​పై నుంచి కారును పోనిచ్చారని, అందువల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: చైనా 'ఇరాన్‌' తంత్రం.. ఎందుకీ దోస్తీ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.