వేటగాళ్లు ఏర్పాటు చేసిన నాటు బాంబును కొరికి ఒడిశాలో మరో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన గంజాం జిల్లా కుకుడాహాండీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. అడవి పందులను వేటాడేందుకు పొలాల్లో నాటు బాంబులను ఏర్పాటు చేశారు వేటగాళ్లు. గోమాత బాంబును కొరికింది. దీంతో ఆవు నోరు పేలి చెల్లాచెదురైంది.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి : గోమాత నోట్లో పేలిన నాటు బాంబు