ఛత్తీస్గఢ్ రాయ్పుర్లోని రాజధాని ఆసుపత్రిలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు రోగులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు.
అయితే ఈ ప్రమాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి