thumbnail

By

Published : Apr 19, 2020, 7:11 PM IST

ETV Bharat / Videos

'భారత్​కు లాక్ డౌన్ ఎంతో మేలు చేస్తోంది'

ముందస్తు చర్యలు తీసుకోకపోవటం... ప్రజల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వమే అమెరికాలో కరోనా విలయానికి కారణమని అక్కడ స్థిరపడిన తెలుగు వైద్యులు, న్యూరో ఫిజియాలజిస్ట్ అల్లూరి జగ్గారావు చెప్పారు. భారత్ లో లాక్ డౌన్ మేలు చేస్తోందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో సగటున నిమిషానికి ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అగ్రరాజ్యంలో పరిస్థితులు ఇలా భయానకంగా మారటానికి కారణాలేంటి... ప్రవాస భారతీయులు ఎలా ఉన్నారనే విషయాల పై... డాక్టర్ అల్లూరి జగ్గారావుతో పాటు.. ఫ్యామిలీ డాక్టర్‌గా సేవలందిస్తున్న ఆయన సతీమణి డాక్టర్ జానకి... ఈటీవీ భారత్ ముఖాముఖిలో అభిప్రాయాలు పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.