thumbnail

By

Published : Feb 21, 2020, 8:19 PM IST

ETV Bharat / Videos

సర్వం శివమయం.. ముక్కంటి ఆలయాల్లో భక్తుల కోలాహలం

మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు ముక్కంటిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.