endowment department: దేవాదాయ చట్టం సవరణకు గవర్నర్ ఆమోదం - ap endowment department news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2023, 6:08 PM IST

Minister Kottu Satyanarayana:  దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం దేవాదాయ చట్టం సవరణకు గవర్నర్ ఆమోదం తెలినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. దేవదాయ చట్టం సెక్షన్ 83 లో మార్పులు చేర్పులతో దేవాలయ ఆస్తుల పరిరక్షణ జరుగుతుందని కొట్టు సత్యనారాయణ కలిగి ఉన్నారు. దేవాలయాల భూములు ఆక్రమణలను అడ్డుకోవడం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయిలో సీసీఎల్ఏ, జిల్లా స్థాయి లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు సమీక్షించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మెత్తం 4.53 లక్షల ఎకరాల దేవాలయాల భూములు ఉన్నాయి. భూములంటే కొందరికి ఎండో మెంట్ పోరం బోకు భూములు అన్న అభిప్రాయం ఉందని చెప్పారు. దుర్గ గుడిలో ఈవో, పాలక వర్గం మధ్య విభేదాలు ఏవీ లేవని కొట్టు. పాలక మండలి తన పరిధి తెలుసుకోవాలని.. వారి విధులు బాధ్యతలు పై త్వరలోనే అవగాహన కల్పిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.