విశాఖలో వైభవంగా శివరాత్రి మహోత్సవాలు

By

Published : Feb 21, 2020, 10:12 AM IST

Updated : Feb 21, 2020, 1:42 PM IST

thumbnail

విశాఖ జిల్లాలోని అన్ని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భీమునిపట్నం, నర్సీపట్నంలోని బలిఘట్టం, చోడవరం నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో శివునికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తుల క్యూ కడుతున్నారు.

Last Updated : Feb 21, 2020, 1:42 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.