అలుపెరగని అమరావతి రైతులకు మద్ధతుగా ఎన్నారైల గళం

By

Published : Jul 4, 2020, 2:11 PM IST

thumbnail

అమరావతి రైతులకు మద్దతుగా ప్రవాసాంధ్రులూ గళమెత్తుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను 200 రోజులుగా రైతులు వ్యతిరేకిస్తున్నారని మేము కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తామని కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపారు. వారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అమెరికాలోని మిషిగాన్‌ స్టేట్​లో నివసించే ఎన్నారైలు అన్నారు. సపోర్ట్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం..అమరావతిని రాజధాని రైతుల బాధలను పట్టించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.