ETV Bharat / state

YS Sharmila New Party: ఇడుపులపాయకు వైఎస్​ షర్మిల

author img

By

Published : Jul 7, 2021, 4:17 PM IST

జూలై 8న వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్​ షర్మిల ఈ రోజు సాయంత్రం కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. రాత్రికి ఇడుపులపాయ ఎస్టేట్​లో బస చేసి.. రేపు ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.

ys sharmila idupulapaya tour
ys sharmila idupulapaya tour

ఈ రోజు సాయంత్రం కడప జిల్లా ఇడుపులపాయకు వైఎస్​ షర్మిల రానున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయ చేరుకోనున్నారు. రాత్రికి ఇడుపులపాయ ఎస్టేట్​లో బస చేస్తారు.

రేపు ఉదయం 8 గంటలకు వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. పార్టీ జెండాను తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం కడప నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లనున్నారు.

ఈ రోజు సాయంత్రం కడప జిల్లా ఇడుపులపాయకు వైఎస్​ షర్మిల రానున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయ చేరుకోనున్నారు. రాత్రికి ఇడుపులపాయ ఎస్టేట్​లో బస చేస్తారు.

రేపు ఉదయం 8 గంటలకు వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. పార్టీ జెండాను తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం కడప నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లనున్నారు.

ఇదీ చదవండి:

CM TOUR: కడప జిల్లాకు సీఎం రాక... బందోబస్తు ఏర్పాట్లును పరిశీలించిన ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.