ETV Bharat / state

'ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు' - రైల్వే కోడూరులో వైకాపా ర్యాలీ వార్తలు

'ఒక రాజధాని వద్దు - మూడు రాజధానులు ముద్దు'  అంటూ కడప  జిల్లా రైల్వే కోడూరులో వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్​ పని చేస్తున్నారని వైకాపా నేతలు తెలిపారు.

ycp rally at railwaykodur support for three capitals for AP
ycp rally at railwaykodur support for three capitals for AP
author img

By

Published : Jan 12, 2020, 4:30 PM IST

మూడు రాజధానులకు అనుకూలంగా వైకాపా నేతల ర్యాలీ
కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ' మూడు రాజధానులు ముద్దు - ఒక రాజధాని వద్దు' అంటూ నినాదాలు చేశారు. ఒకే రాజధాని ఉంటే అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవుతుందని స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు

మూడు రాజధానులకు అనుకూలంగా వైకాపా నేతల ర్యాలీ
కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ' మూడు రాజధానులు ముద్దు - ఒక రాజధాని వద్దు' అంటూ నినాదాలు చేశారు. ఒకే రాజధాని ఉంటే అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవుతుందని స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు

Intro:AP_CDP_61_12_MLA_RALLY_AVB_VO_AP10187
CON: వెంకటరమణ, కంట్రిబ్యూటర్, రైల్వేకోడూరు.
ఫోన్ నెంబర్:9949609752


Body:కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో మూడు రాజధానులు ముద్దు, ఒక రాజధాని వద్దు అంటూ రైల్వేకోడూరు లోని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైల్వేకోడూరు ప్రధాన రహదారి వెంబడి ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానిలో రాష్ట్రానికి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఒకే రాజధానిపై అభివృద్ధి అంతా కేంద్రీకృతమై భవిష్యత్తులో హైదరాబాదులో మాదిరి మన రాష్ట్రంలో కూడా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. వై ఎస్ ఆర్ సి పి జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ అమరావతిలో ఒక వర్గానికి చెందిన వారే రాజధాని అమరావతి కావాలంటూ ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారని, రాష్ట్రమంతా మూడు రాజధానులు కావాలంటూ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు అని వారు తెలిపారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాష్ట్రానికి మేలు చేసే విధంగా 3 రాజధానులను వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా ర్యాలీలు ధర్నాలు చేసి రాష్ట్రానికి ఇబ్బందులు కలిగిస్తున్న వారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులు మద్దతు పలకాలని వారు తెలియజేశారు.

బైట్.1. కొరముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యే రైల్వేకోడూరు.
2. ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.