ETV Bharat / state

'హామీలు తీర్చాం.. ప్రజలకు చేరువయ్యాం' - ap state govt taja news

వైకాపా ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఏడాది అయిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు,ఎమ్మెల్యేలు వేడుక చేశారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయంలో దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు.

ycp leaders celebrate one year annivarsary of winning elections  at kadapa dst
ycp leaders celebrate one year annivarsary of winning elections at kadapa dst
author img

By

Published : May 24, 2020, 11:53 AM IST

కడప జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కార్యకర్తలు కలిసి సంబరాలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా.. దివంగత వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఏడాదిలోపే.. మేనిఫెస్టో హామీలను అమలు చేశామన్నారు.

ఇదీ చూడండి:

కడప జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కార్యకర్తలు కలిసి సంబరాలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా.. దివంగత వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఏడాదిలోపే.. మేనిఫెస్టో హామీలను అమలు చేశామన్నారు.

ఇదీ చూడండి:

టిక్​టాక్​ కోసం పిల్లికి ఉరి- కిరాతకుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.