కడప జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కార్యకర్తలు కలిసి సంబరాలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా.. దివంగత వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఏడాదిలోపే.. మేనిఫెస్టో హామీలను అమలు చేశామన్నారు.
ఇదీ చూడండి:
కడప జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కార్యకర్తలు కలిసి సంబరాలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా.. దివంగత వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఏడాదిలోపే.. మేనిఫెస్టో హామీలను అమలు చేశామన్నారు.
ఇదీ చూడండి:
కడప జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కార్యకర్తలు కలిసి సంబరాలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా.. దివంగత వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఏడాదిలోపే.. మేనిఫెస్టో హామీలను అమలు చేశామన్నారు.
ఇదీ చూడండి: