ETV Bharat / state

యురేనియం...పర్యావరణానికి పెను ప్రమాదం

ప్రపంచమంతా పునరుత్పాదక వనరులు అందుబాటులోకి వస్తున్న సమయంలో యురేనియం ఉపయోగించే అణువిద్యుత్తు ఉత్పత్తి అవసరం లేదని పర్యావరణ వేత్త బాబురావు అన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారం వలన నష్టపోయిన రైతుల తరఫున ఆయన పోరాటం చేస్తున్నారు.

author img

By

Published : Aug 30, 2019, 6:32 AM IST

యురేనియం...పర్యావరణానికి పెను ప్రమాదం
యురేనియం...పర్యావరణానికి పెను ప్రమాదం

పచ్చని పంటలను, పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ కడప జిల్లాలో తుమ్మలపల్లెలో యురేనియం ఉత్పత్తి జరుగుతుందని పర్యావరణవేత్త బాబురావు ఆరోపించారు. పునరుత్పాదక వనరులు అందుబాటులోకి వస్తున్న తరుణంలో అణు విద్యుత్తు కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదన్నారు. యురేనియం తవ్వకాలు, ఉత్పత్తి కర్మాగారం వలన తుమ్మలపల్లె చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయన్నారు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన యురేనియం కర్మాగారం యాజమాన్యం మాత్రం రైతుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతుల తరఫున పోరాడుతున్న పర్యావరణవేత్త, మాజీ శాస్త్రవేత్త బాబూరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

యురేనియం...పర్యావరణానికి పెను ప్రమాదం

పచ్చని పంటలను, పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ కడప జిల్లాలో తుమ్మలపల్లెలో యురేనియం ఉత్పత్తి జరుగుతుందని పర్యావరణవేత్త బాబురావు ఆరోపించారు. పునరుత్పాదక వనరులు అందుబాటులోకి వస్తున్న తరుణంలో అణు విద్యుత్తు కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదన్నారు. యురేనియం తవ్వకాలు, ఉత్పత్తి కర్మాగారం వలన తుమ్మలపల్లె చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయన్నారు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన యురేనియం కర్మాగారం యాజమాన్యం మాత్రం రైతుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతుల తరఫున పోరాడుతున్న పర్యావరణవేత్త, మాజీ శాస్త్రవేత్త బాబూరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇదీ చదవండి :

అలాంటిదేమైనా ఉంటే నాపై కేసులు పెట్టకోవచ్చు:సుజనా చౌదరి

Intro:AP_cdp_47_29_grama sachivalaya_parikshalaku_pratyeka bassulu_Ap10043
k.veerachari, 9948047582
సెప్టెంబర్ 1న గ్రామ సచివాలయ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా రాజంపేట ఆర్టిసి డిపో మేనేజర్ బాలాజీ తెలిపారు. రాజంపేట డిపో పరిధిలోని రైల్వేకోడూరు ప్రాంతం నుంచి రాజంపేటకు, రాజంపేట నుంచి రైల్వేకోడూరుకు వెళ్లి పరీక్షలు రాసే అభ్యర్థులు సుమారు 10వేల మంది ఉన్నారని తెలిపారు. వీరి కోసం రాజంపేట రైల్వేకోడూరు పుల్లంపేట ఓబులవారిపల్లి చిట్వేలి పెనగలూరు మండలం నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యే సమయానికి అనుకూలంగా బస్సులను ఏర్పాటుచేసి, ఆయా ప్రాంతాల్లో తమ సిబ్బందిని నియమించామని, ఏదైనా సమస్య ఉంటే వారి దృష్టికి తీసుకు రావాలని సూచించారు.


Body:గ్రామ సచివాలయ పరీక్షలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు


Conclusion:రాజంపేట ఆర్టిసి డిపో మేనేజర్ బాలాజీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.