ETV Bharat / state

2 ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు యువకులు మృతి

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కడప జిల్లా బద్వేలు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మరో యువకుడు గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Sep 3, 2019, 10:28 PM IST

ఇద్దరు యువకులు మృతి
ఇద్దరు యువకులు మృతి

కడప జిల్లా బద్వేల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిది రఘనాథపురం కాగా... మరొకరిది నాగిశెట్టిపల్లిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఇద్దరు యువకులు మృతి

కడప జిల్లా బద్వేల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిది రఘనాథపురం కాగా... మరొకరిది నాగిశెట్టిపల్లిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

వైద్య కుటుంబం ఆత్మహత్య కేసులో ఒకరి అరెస్టు

Intro:JK_AP_SKLM_03_03_JALASHAKTI_PKG_FILE_VIS_3_AP10139


Body:JK_AP_SKLM_03_03_JALASHAKTI_PKG_FILE_VIS_3_AP10139


Conclusion:JK_AP_SKLM_03_03_JALASHAKTI_PKG_FILE_VIS_3_AP10139
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.