ETV Bharat / state

కాపు నేస్తం పథకం పచ్చి మోసం: తెదేపా నేత హరిప్రసాద్ - కాపు నేస్తం పథకం

కాపు నేస్తం పథకం ద్వారా ఎవరికి ఏ ప్రయోజనం లేదని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపులకు 5 శాతం రాయితీ తగ్గించారని ఆయన వ్యాఖ్యానించారు.

కాపు నేస్తం పథకం పచ్చి మోసం: తెదేపా నేత హరిప్రసాద్
కాపు నేస్తం పథకం పచ్చి మోసం: తెదేపా నేత హరిప్రసాద్
author img

By

Published : Jun 25, 2020, 4:58 PM IST

'వైకాపా కాపు నేస్తం' పచ్చి మోసమని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. ఈ పథకం ద్వారా ఇస్తున్న 15వేలతో ఎవరికి ఏ ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపులకు 5 శాతం రాయితీ తగ్గించారని ఆయన వ్యాఖ్యానించారు.

'వైకాపా కాపు నేస్తం' పచ్చి మోసమని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. ఈ పథకం ద్వారా ఇస్తున్న 15వేలతో ఎవరికి ఏ ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపులకు 5 శాతం రాయితీ తగ్గించారని ఆయన వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.