ETV Bharat / state

'తెదేపా కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి'

author img

By

Published : Oct 5, 2020, 3:34 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె లో తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.

'తెదేపా కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి'
'తెదేపా కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి'

తెదేపాకు చెందిన దివాకర్, నరసింహులు అనే వ్యక్తులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారని వెంటనే నిందితులను అరెస్టు చేయాలని బీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. సుమారు అరగంటకు పైగా పెట్రోల్ బంకు వద్ద నిరసనకు దిగారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి కలిసి ధర్నా నిర్వహించారు. ఎస్సైలు కృష్ణమూర్తి, మహేష్ కుమార్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. సుమారు రెండు గంటలపాటు పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నెలకొంది. పోలీసులు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

తెదేపాకు చెందిన దివాకర్, నరసింహులు అనే వ్యక్తులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారని వెంటనే నిందితులను అరెస్టు చేయాలని బీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. సుమారు అరగంటకు పైగా పెట్రోల్ బంకు వద్ద నిరసనకు దిగారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి కలిసి ధర్నా నిర్వహించారు. ఎస్సైలు కృష్ణమూర్తి, మహేష్ కుమార్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. సుమారు రెండు గంటలపాటు పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నెలకొంది. పోలీసులు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.