ETV Bharat / state

రాజంపేటలో సామూహిక అక్షరాభ్యాసం

రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రామ్​నగర్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు.

author img

By

Published : Jun 14, 2019, 5:04 PM IST

సామూహిక అక్షరాభ్యాసం
సామూహిక అక్షరాభ్యాసం

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రామ్​నగర్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా జరిగింది. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం నూతనంగా చేరిన విద్యార్థులతో అక్షరాభ్యాసాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సామూహిక అక్షరాభ్యాసం

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రామ్​నగర్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా జరిగింది. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం నూతనంగా చేరిన విద్యార్థులతో అక్షరాభ్యాసాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

తెదేపా శ్రేణులపై దాడులు హేయం: చంద్రబాబు

Intro:ap_rjy_37_14_vetaku_samaayatham_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్


Body:సముద్రంలో వేటకు సిద్ధమవుతున్న మత్స్యకారులు


Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు ఐ.పోలవరం కాట్రేనికోన మండలానికి చెందిన సుమారు 20 వేల మత్స్యకార కుటుంబాల కు చెందిన వివిధరకాల బోట్లు ఇంజిన్ నావలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో గత 61 రోజులుగా ఒడ్డు కే పరిమితమయ్యాయి ఈరోజుతో ఆ గడువు ముగియనుండటంతో అర్ధరాత్రి నుండి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు నియోజవర్గంలో 60 mechanised బోట్లు 500 వరకు ఇంజిన్ నవలలు సముద్రం మరియు గోదావరి నదీ జలాల్లో జల సంపదను వెంటాడుతుంటాయి వేట నిషేధ సమయంలో ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు ఇస్తానన్న 4500 పరిహారాన్ని నిషేధిత సమయం పూర్తయిన ఇంతవరకు అందించిన దాఖలాలు లేవు దీంతో ఆ కుటుంబాలు అప్పులతో కాలం వెళ్లబుచ్చారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.