ETV Bharat / state

'ఆర్టీసీ ఉద్యోగులకు పింఛన్ సౌకర్యం కల్పించాలి'

author img

By

Published : Dec 30, 2019, 5:40 PM IST

కడపలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. అర్టీసీ ఉద్యోగులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర్ అన్నారు.

rtc-union-meeting
ఆర్టీసీ ఎంప్లాయిస్ కి పింఛన్ సౌకర్యం కల్పించాలి
ఆర్టీసీ ఎంప్లాయిస్ కి పింఛన్ సౌకర్యం కల్పించాలి

పింఛన్ లేని ఆర్టీసీ విలీనం వృథా అని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర్ అన్నారు. కడపలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని ఆయన పేర్కొన్నారు. మనం ఏళ్ల తరబడి విలీనం కోరుకున్నది పింఛన్ కోసమేనని ఆయన తెలిపారు. కానీ ప్రభుత్వం పింఛన్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. పింఛన్ లేకపోతే పదవి విరమణ పొందిన తర్వాత కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికులకు పింఛన్​ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:శ్రీశైలం జలకళ.. సాగర్​వైపు కృష్ణమ్మ పరవళ్లు

ఆర్టీసీ ఎంప్లాయిస్ కి పింఛన్ సౌకర్యం కల్పించాలి

పింఛన్ లేని ఆర్టీసీ విలీనం వృథా అని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర్ అన్నారు. కడపలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని ఆయన పేర్కొన్నారు. మనం ఏళ్ల తరబడి విలీనం కోరుకున్నది పింఛన్ కోసమేనని ఆయన తెలిపారు. కానీ ప్రభుత్వం పింఛన్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. పింఛన్ లేకపోతే పదవి విరమణ పొందిన తర్వాత కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికులకు పింఛన్​ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:శ్రీశైలం జలకళ.. సాగర్​వైపు కృష్ణమ్మ పరవళ్లు

Intro:ap_cdp_17_29_rtc_eu_meeting_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.
ఈ జె ఎస్: శివ రామాచారి

యాంకర్:
పింఛన్ లేని ఆర్టీసీ విలీనం వృధా అని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర అన్నారు. కడప లో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని ఆయన పేర్కొన్నారు. మనం ఏళ్ల తరబడి నుంచి విలీనం కోరుకునేది పింఛన్ కోసమేనని ఆయన తెలిపారు. కానీ ప్రభుత్వం పింఛన్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. పింఛన్ లేకపోతే పదవి విరమణ పొందిన తర్వాత కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చే విధంగా కృషిచేయాలని కోరారు.
byte: దామోదర్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.


Body:ఎంప్లాయిస్ యూనియన్


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.