ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలు పట్టివేత

author img

By

Published : Apr 2, 2021, 7:36 PM IST

కడప జిల్లా తిప్పాయపల్లె అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలను.. అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర సుమారు రూ.3.4లక్షలు ఉంటుందని డీఎఫ్​వో నరసింహారావు తెలిపారు.

red sandal
ఎర్రచందనం దుంగలు పట్టివేత

కడప జిల్లా తిప్పాయపల్లె అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలను.. అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తిప్పాయపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో.. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో తనీఖీలు చేపట్టినట్లు డీఎఫ్​వో నరసింహారావు తెలిపారు. ఇందులో భాగంగా.. సుమారు 1.2 టన్నుల బరువున్న 46 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.3.4లక్షలు ఉంటుందని డీఎఫ్​వో తెలిపారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా తిప్పాయపల్లె అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలను.. అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తిప్పాయపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో.. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో తనీఖీలు చేపట్టినట్లు డీఎఫ్​వో నరసింహారావు తెలిపారు. ఇందులో భాగంగా.. సుమారు 1.2 టన్నుల బరువున్న 46 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.3.4లక్షలు ఉంటుందని డీఎఫ్​వో తెలిపారు.

ఇదీ చదవండి:

బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకం.. రూ.100 కోసం దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.